అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 23 వరకు ప్రదర్శన సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం అబిడ్స్, ఆగస్టు 18: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెస్టివల్ మేళాను నిర్వహిస్తున్నట�
నాగారం లింక్ రోడ్ల విస్తరణ రోడ్ల అభివృద్ధికి రూ.209 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు పలు జిల్లాల వాహనదారులకు తీరనున్న కష్టాలు మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 18: ఇరుకు
బడంగ్పేట, ఆగస్టు 18 : కోట్లాది రూపాయల వ్య యంతో మహేశ్వరం మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయ�
దుండిగల్/కుత్బుల్లాపూర్,ఆగస్టు18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల ‘ఫ్రీడమ్ కప్’ పేరిట క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిజాంపేట్ కార్పొర
క్రీడలకు, వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి ఫ్రీడమ్ కప్ ప్రారంభోత్సవంలో జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 18: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల సేవలను స్మరించుకోవాలని భావితరాలకు పోరాట
పాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు మరిచిపోయారు: ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ/బాలానగర్/మూసాపేట, ఆగస్టు 18: పీడిత ప్రజలకు రక్షణగా పాలితులపై పోరాటం చేసిన అసమాన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ �
కవాడిగూడ, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను తెలియజేసేందుకే ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం కవాడిగూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి రూ. 70 కోట్లు నియోజకవర్గానికి రూ. 10 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఒక్క రోజులోనే జీవో జారీ చేస్తానని హామీ హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ�
టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సదస్సులో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు టాస్క్తో టెల�
ఐటీ ప్రతినిధులతో చర్చిస్తున్నాం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): నగరంలో ఐటీ సంస్థల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే జరిగేలా ఆయా కంపెనీల ప్రత
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 17: తెలంగాణ ప్రభు త్వం కళాకారులకు అండగా ఉంటున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. సింగిడి సాంస్కృతిక సంస్థ, తెలంగాణ భ�
కన్జ్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనంత్ శర్మ ఖైరతాబాద్, ఆగస్టు 17 : వినియోగదారులు తమ హక్కులను విధిగా తెలుసుకోవాలని కన్జ్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డా