యాదాద్రి, ఆగస్టు 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. స్వయంభువులను దర్శించుకొనేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాకారాలు, మండపాలు, అష్టభుజి ప్రాకారాల్�
‘అమృత ఆహారం’లో శాసన మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి కొండాపూర్, ఆగస్టు 14: సంపూర్ణ ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని, పూర్వికుల నాటి ఆహారపు అలవాట్లను తిరిగి అలవరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉం�
మేడ్చల్ రూరల్, ఆగస్టు 14 : నియోజకవర్గ వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పలుచోట్ల జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపుతూ ర్యాలీ నిర్వహించారు. గుండ్లపోచంపల్�
రెపరెపలాడుతున్న జాతీయ జెండాలు ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నాపెద్ద ఆర్కేపురం, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా టెలిఫోన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, టెలిఫోన్ కాలనీ మహిళా మండలి, శ్రీ జ్ఞానస
వైభవంగా సాగుతున్న వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కళా ప్రదర్శనలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 14: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల�
ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు జోరుగా వజ్రోత్సవ సంబురాలు ఎల్బీనగర్ జోన్బృందం, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివారం ఫ్రీడమ్ రన్లు, తిరంగా ర్యాలీలు నిర్�
విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట/కాచిగూడ, ఆగస్టు 14: నియోజకవర్గంలో ఆదివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జోరుగా ఫ్రీడమ్ ర్యాలీలు నిర
అబ్బురపరుస్తున్న స్వాతంత్య్ర సంబురాలు నగర వీధుల్లో త్రివర్ణ రెపరెపలు కాంతులీనుతున్న కూడళ్లు, చారిత్రక కట్టడాలు ఘనంగా జాతీయ జెండాలు,స్టిక్కర్ల పంపిణీ పతాకాలు అందజేసిన కేకే, మంత్రులు, సీఎస్, కలెక్టర్లు
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జవహర్నగర్, ఆగస్టు 9: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జవహర్నగర్ కార్పొరేషన్ పరిధి…25వ డివిజన్కు చెందిన వరమ్మ వైద్య స
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఒక మహత్తర ప్రాజెక్ట్ మెట్రో రైలు నిర్మాణంలో ఎదురైన అనుభవాలు, అడ్డంకులనే ఆధారంగా రాసిన సుదీర్ఘ కవితల సారమే ‘మేఘ పథం మెట్రో కవితా ఝర�
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 9: దేశభక్తుల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో సీస పద్యాలతో రచించిన కవులను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అభినందించారు. నవ్య సాహితీ సమితి, అబ్జ క్రియేషన్స్ సం
చార్మినార్, ఆగస్ట్ 9;కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో అమరులైన తమ పూర్వికులను స్మరించుకుంటూ షియా వర్గీయులు సంతాప దినాలను పది రోజులుగా పాటించారు. మొహర్రం మాసంలో పదోరోజున షియా వర్గీయులు యుద్ధంలో మరణించిన
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 9: భారత విదేశాంగ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా తీర్చిదిద్దారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ అన్నారు. జాతి ప్రయోజనాలే ప్రధానంగా విశ్వానికి మం�