డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ సుల్తాన్బజార్, ఆగస్టు 17: వక్ఫ్బోర్డులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ
రవీంద్రభారతి, ఆగస్టు 17: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతి�
సిబ్బందికి సీపీ సీవీ ఆనంద్ సూచన సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు జరిగేలా క్షేత్ర స్థాయి నుంచి సిబ్బంది సిద్ధం కావాలని సీపీ సీవీ ఆనంద
అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడి అరెస్టు రూ.లక్ష విలువైన సరుకు స్వాధీనం అడ్డగుట్ట, ఆగస్టు 17 : గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర సరఫరాదారుడిని ఉస్మానియా వర్సిటీ పోలీసులు అరెస్టు చేశ�
30 సర్కిళ్లలో 1808 మంది రక్తదానం గ్రేటర్లో విజయవంతమైన శిబిరాలు సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రక్తదాన శ
రక్తదానం చేసిన పోగ్రాం అధికారి రాంకుమార్ మేడ్చల్ రూరల్, ఆగస్టు 17: వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, గుండ్లపోచంపల్లిలో బుధవారం రక్తదాన శిబిరాలు నిర్�
ఆయన జీవితం ఎందరికో ఆదర్శం స్వాతంత్య్ర సమరంలో గాంధీ పాత్ర మహోన్నతం జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 17: భారతదేశ స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ పాత్�
వజ్రోత్సవాల్లో రక్తదాన శిబిరం ఏరియా దవాఖానలో రక్తదానం చేసిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వనస్థలిపురం, ఆగస్టు 17: స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశా�
మేడ్చల్- మల్కాజిగిరి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గులాబీ మయంగా మారిన రోడ్లు శామీర్పేట/
మన ఐక్యతే ప్రజాస్వామ్య స్ఫూర్తి – ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్, ఆగస్టు 14 : భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే�
సండే ఫన్డేకు తరలివచ్చిన సందర్శకులు వెలుగుల్లో కాంతులీనిన ట్యాంక్ బండ్ పటాకులతో దద్ధరిల్లిన పరిసరాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉచితంగా మొక్కలు పంపిణీ చేసిన హెచ్ఎండీఏ సిటీబ్యూరో, ఆగస్టు
సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ సేవలను గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ -2022కు
జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడితో కలిసి సమావేశం నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి అనంతరం, కలెక్టరేట్ను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మేడ్చల్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజి�
విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలకు ఓయూ ప్రొఫెసర్ల నివృత్తి సుల్తాన్ బజార్, ఆగస్టు 14: రోజు రోజుకూ విద్యా విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, పలు రకాల కొత్త కోర్సులు సైతం పుట్టుకొస్తున్న తరుణంల�
రేపు 11:30గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన ఎక్కడివారక్కడే ఆగిపోయి గీతాలాపన చేయాలి గ్రేటర్ ప్రజలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో దేశ భక్తిపై కవి సమ్మేళనం సిటీబ్యూరో, ఆగస్టు