కీసర, ఆగస్టు 20 : చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి వెన్నతో పాటు వివిధ రకాల ప్రసాదాలు సమర్పించారు. అనంతరం భక్తుల�
పెట్రోల్ పోసుకొన్న యువకుడు అంబర్పేటలో ఓ కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపల్ సహా నలుగురికి గాయాలు హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/గోల్నాక: కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస�
దేశంలోనే వేగంగా తెలంగాణ వృద్ధి విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం డిప్లొమాట్ ఔట్రీచ్లో కేటీఆర్ 8 ఏండ్ల రాష్ట్ర ప్రగతిపై ప్రజెంటేషన్ 50 దేశాల దౌత్యవేత్తలు హాజరు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తె
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ రైతు రక్షణ సమితి డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): రైతుల డిమాండ్లు తీర్చిన తర్వాతే రాష్ట్రానికి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ రైతు రక్షణ స�
సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు ఛీకొడతారు బండి సంజయ్కి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మతిభ్రమించిందని, అందుకే ఇష్ట�
ఏడేండ్లలో 240 కోట్ల మొక్కలు ఈ ఏడాది మరో 20 కోట్లు అరుదైన మొక్కలు..ఔషధ గుణాలు 7.6 శాతం పెరిగిన గ్రీన్ కవర్ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు వన ప్రేమికులను ఆకర్షిస్తున్న గ్రాండ్ నర్సరీ �
హైటెక్స్లో మెషీనరీ టూల్స్ ఎక్స్పో పలు రాష్ర్టాల నుంచి విచ్చేసిన ఎగ్జిబిటర్లు తరలివచ్చిన నగర వాసులు మాదాపూర్, ఆగస్టు 18: ఆధునిక సాంకేతిక ఆధారంగా ఆవిష్కరించిన యంత్ర పరికరాలు, మెషిన్ టూల్స్ మాదాపూర్
సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మండపాల నిర్వాహకులు, కమ్యూనిటీ సభ్యులతో సమన్వయం చేస్తూ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభు�
విజయవంతంగా ముగిసిన ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్.. 11 క్రీడామైదానాలు.. 13 క్రీడలు పాల్గొన్న 386 టీమ్లు.. అందులో 310 పురుషుల టీమ్లు, 76 మహిళల టీమ్లు బహుమతులు అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిటీబ్యూరో, ఆగస్టు 18 (�
అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 23 వరకు ప్రదర్శన సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం అబిడ్స్, ఆగస్టు 18: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెస్టివల్ మేళాను నిర్వహిస్తున్నట�
నాగారం లింక్ రోడ్ల విస్తరణ రోడ్ల అభివృద్ధికి రూ.209 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు పలు జిల్లాల వాహనదారులకు తీరనున్న కష్టాలు మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 18: ఇరుకు
బడంగ్పేట, ఆగస్టు 18 : కోట్లాది రూపాయల వ్య యంతో మహేశ్వరం మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయ�