దారులన్నీ మునుగోడు వైపే.. భారీగా కదిలిన టీఆర్ఎస్ నాయకులు యాత్రను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు బడంగ్పేట/ఆర్కేపురం/కందుకూరు, ఆగస్టు 20: మునుగోడులో ప్రజా దీవెన భారీ బహిరంగ సభకు విద్యాశాఖ మంత్రి సబితా ఇం�
ధర్నాచౌక్లో పెద్ద ఎత్తున మహిళల నిరసన మోదీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కవాడిగూడ, ఆగస్టు 20 : గుజరాత్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు నేరస్తులకు క్షమాబిక్ష విడుదలను వెంటనే రద్దు చేయ�
మంత్రి హరీశ్ రావు చొరవతో ఉచితంగా గుండె శస్త్రచికిత్స సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : అసలే పేదరికం.. కన్న పేగుకు తీరని కష్టం.. ఆ కుటుంబాన్ని కలిచివేసింది. తమ కూతురును కాపాడాలంటూ ఆ దంపతులు జిల్లా న్యాయ
ఖైరతాబాద్, ఆగస్టు 20 : దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగురవేయడమే కాదని, గుండెల్లో దేశభక్తిని నింపుకోవాలని ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సివిల్ రైట్స్(ఐఎంసీఆర్) ప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ �
రాష్ట్ర ఇండస్ట్రీస్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బాలానగర్, ఆగస్టు 20 : తెలంగాణ రాష్ట్రం బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్ ఫార్మాస్యూటికల్స్ తయారీలో దేశంలోనే అగ్రగామిగా నిలువాలని భావిస్తు�
సీఎస్ సోమేశ్ కుమార్ నేటితో ముగియనున్న పుస్తక ప్రదర్శన సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ద్వి సప్తాహ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుత�
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్రావు అబిడ్స్, ఆగస్టు 20 : యువతకు అసాధ్యమైనది ఏదీ లేదని.. దేశ ఐక్యత, అభివృద్ధికి పాటుపడాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్రావు అన్నారు. ఆధునిక టెక్నాలజీ�
వజ్రోత్సవ వనమహోత్సవం జోన్లో సర్వం సిద్ధం కాలనీల వారీగా లక్ష్యాలు ఘైపజలందరిని భాగస్తులను చేసేలా చర్యలు కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 20 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భారీ స్థాయిలో మొక్కలు నాటి వన �
ప్రజా దీవెన సభకు భారీగా తరలిన టీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్ రూరల్, ఆగస్టు 20 : మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దీవెన సభకు శంషాబాద్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజా�
కీసర, ఆగస్టు 20 : చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి వెన్నతో పాటు వివిధ రకాల ప్రసాదాలు సమర్పించారు. అనంతరం భక్తుల�
పెట్రోల్ పోసుకొన్న యువకుడు అంబర్పేటలో ఓ కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపల్ సహా నలుగురికి గాయాలు హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/గోల్నాక: కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస�
దేశంలోనే వేగంగా తెలంగాణ వృద్ధి విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం డిప్లొమాట్ ఔట్రీచ్లో కేటీఆర్ 8 ఏండ్ల రాష్ట్ర ప్రగతిపై ప్రజెంటేషన్ 50 దేశాల దౌత్యవేత్తలు హాజరు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తె