రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం టీఎస్పీసీబీ ఆధ్వర్యంలో1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని సికింద్రాబాద్,
పిల్లి అరుపులతో నిద్రాభంగం కలుగుతున్నదని అసోం యువకుడిపై హత్యాయత్నం బంజారాహిల్స్లో వారం కిందట ఘటన చికిత్స పొందుతూ యువకుడు మృతి పోలీసుల అదుపులో నిందితులు బంజారాహిల్స్, ఆగస్టు 27: ఓ యువకుడు తీసుకొచ్చిన �
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ చార్మినార్, ఆగస్ట్ 27: సిటీ కాలేజీలో అడుగుపెడితే ఒక రకమైన పులకింత కలిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిటీ కా�
తాగునీటి, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం పార్కులు, స్టేడియాల అభివృద్ధి డ్రైనేజీ, రోడ్డు సమస్యలకు మోక్షం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 27 : కేపీహెచ్బీ కాలనీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలు�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభం బేగంపేట్ ఆగస్టు 27: అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిప�
ప్రధాన చౌరస్తాలు, పార్కులు,వైకుంఠ ధామాల ఆధునీకరణపై దృష్టి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వెంకటేశ్ గోల్నాక, ఆగస్టు 27: అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా మంజూరైన రూ.12 కోట్ల వ్యయంతో పలు అ�
పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్, ఆగస్టు 27 : పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్�
మెహిదీపట్నం, ఆగస్టు 22 : ప్రజలకు అభివృద్ధిని అందించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎమ
మార్కెట్ ధర కన్నా చౌకగా కూరగాయలు ఆరోగ్యపై శ్రద్ధతో తాజా సరుకు కొనేందుకు ప్రజల ఆసక్తి రైతులకు సైతం తప్పిన వ్యయ ప్రయాసాలు మహేశ్వరం, ఆగస్టు 21: రైతులు పండించిన కూరగాయలను వ్యవసాయ క్షేత్రాల వద్దనే అమ్ముకుంట�
పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని దేశమంతా వ్యాపించాలని కోరుకున్న గాంధీ సందేశాన్ని ఈతరానికి తెలియజె
ఔటర్ ప్రమాదాల్లో గోల్డెన్ అవర్లో ప్రాణాలు నిలుపుతున్న ట్రామాకేర్ సెంటర్లు ఇప్పటిదాకా 1767 మందికి చికిత్స అందించిన సెంటర్ల వైద్యులు, సిబ్బంది వాహనదారులకు అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ స�
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నాటించిన అధికారులు సండే ఫన్డేలో మరో 30వేల మొక్కలు ఉచితంగా పంపిణీ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్
శేరిలింగంపల్లి, ఆగస్టు 21: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శా
శిక్షకులే లక్ష్యంగా సైబర్మోసాలు తికమక పెడుతూ ఖాతాలు ఖాళీ అప్రమత్తతతో మోసాలకు చెక్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మిలటరీ క్యాంప్లో మెడికల్ క్యాంప్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుందంటూ ఓ వైద్యుడికి ఫో�