జీహెచ్ఎంసీకి ఐదువేల డస్ట్ బిన్లు అందజేసిన రాంకీ కార్మికులకు పంపిణీ చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్�
మన్సూరాబాద్/వనస్థలిపురం, ఆగస్టు 29: అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి �
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా 48,558 కార్డులు కార్డులను పంపిణీ చేయనున్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్- మ�
నగరవాసిని మోసం చేసిన సైబర్ దొంగ మాయమాటలు చెప్పి రూ.6లక్షలు దోపిడీ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : జర్మనీలో పుట్టాను.. లండన్లో పెరిగాను.. నీ కోసం రెండు దేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మేసి.. ఆ సొమ్ముతో భారతద�
మల్కాజిగిరి జోన్ ఏసీపీ నరేశ్ రెడ్డి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసిన వారికి ప్రోత్సాహకం : మేయర్ వెంకట్రెడ్డి పీర్జాదిగూడ, ఆగస్టు 29 : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మల్కాజిగిరి జోన్ ఏ�
బంజారాహిల్స్/హిమాయత్నగర్,ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి గణప�
ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ అధికార మదంతో విర్రవీగుతున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలపై కక్షపూరిత ధోరణి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 29: కేంద్రలోని బీజే
వినాయక చవితి సందర్భంగా ఏటా విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతూనే ఉంది. పీఓపీ అనర్థాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇటీవలి కాలంలో పీఓపీ విగ్
మియాపూర్, ఆగస్టు 29 : వినాయక నవరాత్రోత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఇంటా మట్టి గణపతి ప్రతిమనే పూజించాలన్నారు. వినాయక న
పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరిద్దాం.. మాధవరం కృష్ణారావు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వినాయక నవరాత్రోత్సవాల్లో మట్టి వ�
47 కు గాను ఇప్పటికే 31 ప్రాజెక్టులు పూర్తి ఈ ఏడాది చివరికల్లా మరో 16 అందుబాటులోకి విజయవంతంగా వినియోగంలోకి 15 పై వంతెనలు, 7 అండర్పాస్లు సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/ఎల్బీన గర్/మియాపూర్/కేపీహెచ్బీ కా�
చాంద్రాయణగుట్ట ఫె్లైఓవర్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న ఎస్ఆర్డీపీ (స్ట్ర�