గౌతంనగర్, సెప్టెంబర్ 3: పారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం మౌలాలి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, ఎస్ఐడీబీఐ డీజీఎం విద్యాసాగర్లు శుక్రవారం అవేక్షా డే కేర్ ఉచిత సెం�
వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 03: ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరి నిరంతర కృషి వల్లే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తున్నదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మ�
కాంగ్రెస్ నేతలందరినీ కమల దళంలోకి పంపుతున్న పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్య కేసీఆర్ను దేశ్కీ నేతగా చూడాలి.. మేడ్చల్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పీసీసీ
జీహెచ్ఎంసీకి ఐదువేల డస్ట్ బిన్లు అందజేసిన రాంకీ కార్మికులకు పంపిణీ చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్�
మన్సూరాబాద్/వనస్థలిపురం, ఆగస్టు 29: అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి �
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా 48,558 కార్డులు కార్డులను పంపిణీ చేయనున్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్- మ�
నగరవాసిని మోసం చేసిన సైబర్ దొంగ మాయమాటలు చెప్పి రూ.6లక్షలు దోపిడీ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : జర్మనీలో పుట్టాను.. లండన్లో పెరిగాను.. నీ కోసం రెండు దేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మేసి.. ఆ సొమ్ముతో భారతద�
మల్కాజిగిరి జోన్ ఏసీపీ నరేశ్ రెడ్డి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసిన వారికి ప్రోత్సాహకం : మేయర్ వెంకట్రెడ్డి పీర్జాదిగూడ, ఆగస్టు 29 : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మల్కాజిగిరి జోన్ ఏ�
బంజారాహిల్స్/హిమాయత్నగర్,ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి గణప�
ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ అధికార మదంతో విర్రవీగుతున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలపై కక్షపూరిత ధోరణి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 29: కేంద్రలోని బీజే
వినాయక చవితి సందర్భంగా ఏటా విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతూనే ఉంది. పీఓపీ అనర్థాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇటీవలి కాలంలో పీఓపీ విగ్