మల్కాజిగిరి జోన్ ఏసీపీ నరేశ్ రెడ్డి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసిన వారికి ప్రోత్సాహకం : మేయర్ వెంకట్రెడ్డి పీర్జాదిగూడ, ఆగస్టు 29 : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మల్కాజిగిరి జోన్ ఏ�
బంజారాహిల్స్/హిమాయత్నగర్,ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి గణప�
ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ అధికార మదంతో విర్రవీగుతున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలపై కక్షపూరిత ధోరణి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 29: కేంద్రలోని బీజే
వినాయక చవితి సందర్భంగా ఏటా విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతూనే ఉంది. పీఓపీ అనర్థాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇటీవలి కాలంలో పీఓపీ విగ్
మియాపూర్, ఆగస్టు 29 : వినాయక నవరాత్రోత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఇంటా మట్టి గణపతి ప్రతిమనే పూజించాలన్నారు. వినాయక న
పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరిద్దాం.. మాధవరం కృష్ణారావు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వినాయక నవరాత్రోత్సవాల్లో మట్టి వ�
47 కు గాను ఇప్పటికే 31 ప్రాజెక్టులు పూర్తి ఈ ఏడాది చివరికల్లా మరో 16 అందుబాటులోకి విజయవంతంగా వినియోగంలోకి 15 పై వంతెనలు, 7 అండర్పాస్లు సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/ఎల్బీన గర్/మియాపూర్/కేపీహెచ్బీ కా�
చాంద్రాయణగుట్ట ఫె్లైఓవర్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న ఎస్ఆర్డీపీ (స్ట్ర�
హరితహారంతో అనూహ్యంగా పెరుగుదల దేశంలో ఏ మెట్రో నగరాల్లో లేనివిధంగా..ట్రీ సిటీగా నగరానికి అంతర్జాతీయ గుర్తింపు సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైంది: మంత్రి కేటీఆర్ ట్వీట్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధ�
దరఖాస్తుల పరిశీలన పూర్తి ఉచితం డబ్బులు తీసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి నగరవాసులకు మంత్రి తలసాని సూచన బేగంపేట్, ఆగస్టు 27: డబుల్ ఇండ్ల కోసం ఎవ్వరూ డబ�
జీన్ పవరెక్స్ సంస్థ ఫౌండర్స్ డాక్టర్లు కల్యాణ్, హిమ సిటీబ్యూరో, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): క్యాన్సర్ నివారణకు నూతన చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చినదని జీన్ పవరెక్స్ సంస్థ ఫౌండర్స్ డాక్టర్ కల్�
బేగంపేట్, ఆగస్టు 27: గాంధీ ఆసుపత్రి ప్రధాన గేట్ ఎదుట భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార�