ఢిల్లీ, బెంగళూరును వెనక్కి నెట్టి దేశంలోనే తొలి స్థానం ప్రపంచంలో రెండో స్థానం: ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ హైదరాబాద్, ఆగస్టు 20: ఇది ఆషామాషీ అభివృద్ధి కాదు.. ఏదో మాటలతో సాధించిన ఘనతా కాదు.. ప్రపంచ నగరాలను తలదన్�
మునుగోడు ప్రజాదీవెన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ సనత్నగర్, సికింద్రాబాద్,ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా ప్రయాణం సీఎం కాన్వాయ్ వెళ్లే దారి వెంట జేజేలు పలికిన గులాబీదళం ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు,ఎమ్మెల
నేడు మహానగరంలో వన మహోత్సవం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ గ్రేటర్లో 4846 కాలనీల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 45.28 లక్షల మొక్కలు సిద్ధం 75 పార్కుల్లో ప్రత్యేక సంగీత కార్యక్ర�
దారులన్నీ మునుగోడు వైపే.. భారీగా కదిలిన టీఆర్ఎస్ నాయకులు యాత్రను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు బడంగ్పేట/ఆర్కేపురం/కందుకూరు, ఆగస్టు 20: మునుగోడులో ప్రజా దీవెన భారీ బహిరంగ సభకు విద్యాశాఖ మంత్రి సబితా ఇం�
ధర్నాచౌక్లో పెద్ద ఎత్తున మహిళల నిరసన మోదీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కవాడిగూడ, ఆగస్టు 20 : గుజరాత్లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు నేరస్తులకు క్షమాబిక్ష విడుదలను వెంటనే రద్దు చేయ�
మంత్రి హరీశ్ రావు చొరవతో ఉచితంగా గుండె శస్త్రచికిత్స సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : అసలే పేదరికం.. కన్న పేగుకు తీరని కష్టం.. ఆ కుటుంబాన్ని కలిచివేసింది. తమ కూతురును కాపాడాలంటూ ఆ దంపతులు జిల్లా న్యాయ
ఖైరతాబాద్, ఆగస్టు 20 : దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగురవేయడమే కాదని, గుండెల్లో దేశభక్తిని నింపుకోవాలని ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సివిల్ రైట్స్(ఐఎంసీఆర్) ప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ �
రాష్ట్ర ఇండస్ట్రీస్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బాలానగర్, ఆగస్టు 20 : తెలంగాణ రాష్ట్రం బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్ ఫార్మాస్యూటికల్స్ తయారీలో దేశంలోనే అగ్రగామిగా నిలువాలని భావిస్తు�
సీఎస్ సోమేశ్ కుమార్ నేటితో ముగియనున్న పుస్తక ప్రదర్శన సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ద్వి సప్తాహ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుత�
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్రావు అబిడ్స్, ఆగస్టు 20 : యువతకు అసాధ్యమైనది ఏదీ లేదని.. దేశ ఐక్యత, అభివృద్ధికి పాటుపడాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్రావు అన్నారు. ఆధునిక టెక్నాలజీ�
వజ్రోత్సవ వనమహోత్సవం జోన్లో సర్వం సిద్ధం కాలనీల వారీగా లక్ష్యాలు ఘైపజలందరిని భాగస్తులను చేసేలా చర్యలు కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 20 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భారీ స్థాయిలో మొక్కలు నాటి వన �
ప్రజా దీవెన సభకు భారీగా తరలిన టీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్ రూరల్, ఆగస్టు 20 : మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దీవెన సభకు శంషాబాద్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజా�