పాక్షికంగా దగ్ధమైన బొలేరో, డీసీఎం వాహనాలు పెద్దమొత్తంలో ఆస్తినష్టం మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది దుండిగల్, ఆగస్టు 21 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ �
జూబ్లీహిల్స్,ఆగస్టు21: మండపాలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిర్వాహకులు అనుమతి పత్రం తీసుకుని విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. 6 ఫీట్లకంటే ఎక్కువ ఎత్తున్న �
దుండిగల్, ఆగస్టు 21 : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. దుండిగల్ మున్సిప�
దుండిగల్, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణకు మొ క్కల పెంపకం ఎంతో అవసరమని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జీడిమెట్ల డివిజన్, మీనాక్ష�
మాధవరం కృష్ణారావు ఘనంగా వనమహోత్సవం నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని.. మొక్కలు నాటి సంరక్షించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే �
ప్రతిరోజూ 149 కాలనీలు టార్గెట్ లార్వా నివారణకు 342 మంది సిబ్బంది చాంద్రాయణగుట్ట, ఆగస్టు 21 : దోమల నియంత్రణే లక్ష్యంగా మున్సిపల్ విభాగం మలేరియా అధికారులు ఒకే ఎంటామాలజీ.. ఒకే కాలనీ ప్రయోగంతో ముందుకు వెళ్తున్న�
జిల్లాల నుంచి బంకమట్టి విగ్రహాలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహజ రంగులు ఈనెల 25 నుంచి అందుబాటులో.. డీన్ డా. రత్న కుమారి వ్యవసాయ యూనివర్సిటీ , ఆగస్టు 21 : మట్టి వినాయకులకు సహజ సిద్ధమైన రంగులను ప్రొ. జయశంకర్ తెల�
ట్యాంక్ బండ్, చార్మినార్ వద్ద నగర వాసుల సందడి ఒగ్గు డోలు,బోనాలు కోలాటం, చేనేత, హస్తకళల ప్రదర్శన కుటుంబ సమేతంగాఆడిపాడిన నగరవాసులు సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: ట్యాంక్బండ్పై సన్డ�
గౌరవ వందనానికి హాజరుకానున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా పోలీసుల విజ్ఞప్తి సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భా
ఢిల్లీ, బెంగళూరును వెనక్కి నెట్టి దేశంలోనే తొలి స్థానం ప్రపంచంలో రెండో స్థానం: ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ హైదరాబాద్, ఆగస్టు 20: ఇది ఆషామాషీ అభివృద్ధి కాదు.. ఏదో మాటలతో సాధించిన ఘనతా కాదు.. ప్రపంచ నగరాలను తలదన్�
మునుగోడు ప్రజాదీవెన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ సనత్నగర్, సికింద్రాబాద్,ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా ప్రయాణం సీఎం కాన్వాయ్ వెళ్లే దారి వెంట జేజేలు పలికిన గులాబీదళం ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు,ఎమ్మెల
నేడు మహానగరంలో వన మహోత్సవం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ గ్రేటర్లో 4846 కాలనీల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 45.28 లక్షల మొక్కలు సిద్ధం 75 పార్కుల్లో ప్రత్యేక సంగీత కార్యక్ర�