కొత్తగా 77,695 మందికి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ అందజేస్తాం సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ): అర్హులైన ప్రతి ఒకరికీ ఆసరా పింఛన్ అందజేస్తామని రాష్ట్�
నగరంలో భారీ వర్షం అత్యధికంగా మచ్చబొల్లారంలో 9.3 సెం.మీ ఉప్పొంగిన నాలాలు, జలమయమైన రోడ్లు ఎక్కడికక్కడ నీటిని తొలగించిన మాన్సూన్ బృందాలు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసిన వాతావరణ కేంద్రం సిటీబ్యూరో, స�
తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ లలిత మారేడ్పల్లి, సెప్టెంబర్ 7: రైల్వేలో మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్�
రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలంటూ న్యాయస్థానం తీర్పు తాగునీటి సమస్యలు తీరుతాయంటూ స్థానికుల హర్షం త్వరలోనే పనులు ప్రారంభిస్తాం: కమిషనర్ ఫల్గుణ్ కుమార్ మణికొండ, సెప్టెంబర్ 7: అల్కాపూర్ టౌన్షిప్ ప్
తెలంగాణ కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్/కవాడిగూడ: హైదరాబాద్లో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించు�
వెంగళరావునగర్, సెప్టెంబర్ 7 : గోవా నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు పట్టుకున్నారు. వారినుం�
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు మృతి మరో నలుగురికి గాయాలు శామీర్పేట, సెప్టెంబర్ 7: వినాయ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా శామీర్పేట పెద్ద చెరువు వద్ద పేరుకుపోయిన అవశేషాలను తొలగించేందుకు లాల్గడి మలక�
తెలంగాణలో ఇ – గవర్నెన్స్ భేష్ నగర పర్యటనలో అసోం అధికారుల ప్రశంసలు సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) / ఖైరతాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలు అద్భుతంగా ఉన్నాయని అసోం ప్
తరచూ మాట్లాడాలి.. కథలు, అనుభవాలు చెప్పాలి తప్పు చేస్తే నచ్చజెప్పి ప్రోత్సహించాలి మొదటి 5 ఏండ్లు వారి ఎదుగుదలను గమనించాలి సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ): మాదాపూర్కు చెందిన శశికిరణ్ దంపతులు సాఫ�
నగరంలో 13 చోట్ల జంక్షన్ల ఆధునీకరణ రూ.33 కోట్ల అంచనాతో త్వరలో పనులు విదేశీ తరహా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రత ట్విట్టర్లో వెల్లడించిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ సిటీ�
నగరంలో ఊపు మీదున్న రియల్ ఎస్టేట్ ఇండ్ల విక్రయాల్లో చక్కటి పురోగతి ఆగస్టులో పెరిగిన 20 శాతం అమ్మకాలు నైట్ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : భాగ్యనగరంలో ఇండ్ల వ�
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి అవగాహన సదస్సులో సీపీ మహేశ్ భగవత్ మల్లాపూర్, సెప్టెంబర్ 7: వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి జోన్ పరిధిలోని
మంత్రి మల్లారెడ్డి పీర్జాదిగూడ, సెస్టెంబర్ 7: పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేష�