తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందంటారు.. అలాంటి తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంతా దేశ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే రహదారికి మోక్షం లభించింది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడాన
పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చు. కానీ పనులు చేయాలంటే నిధులు కావాలి. తెలంగాణ ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకు ఓర్చి మూసీ సుందరీకరణ కార్యాచరణను దిగ్విజయంగా అమలు చేస్తున్నది.
మహేశ్వరం నియోజక వర్గం పరిధిలో‘ మన ఊరు మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.