తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ఫోరం ఏర్పాటై పదిహేనేండ్లు పూర్తయిందని, ఈ సందర్భంగా జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వాజిద్ �
గాంధీ వైద్యశాల ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ఆవిష్కరించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు.