పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చు. కానీ పనులు చేయాలంటే నిధులు కావాలి. తెలంగాణ ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకు ఓర్చి మూసీ సుందరీకరణ కార్యాచరణను దిగ్విజయంగా అమలు చేస్తున్నది.
మహేశ్వరం నియోజక వర్గం పరిధిలో‘ మన ఊరు మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని, వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 10: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు గాను పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ నిర�
రైల్వే ప్రాజెక్టులు కొన్ని మొదలు పెట్టి 24 ఏండ్లు పూర్తి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు 2023 డిసెంబర్ వరకు అభివృద్ధి పనులు పూర్తవుతాయి.. చర్లపల్లి టెర్మినల్ను పరిశీలించిన కేంద్ర మంత
55 వీసా కౌంటర్లతో అమెరికన్ కాన్సులేట్ నవంబర్లోనే ప్రారంభోత్సవం అంటున్న కాన్సులేట్ జనరల్ ఆసియాలోనే అతి పెద్ద కాన్సులేట్ క్యాంపస్కు వేదికగా మహా నగరం హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్ట�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం పూర్తవ్వడంతో సాగర్లో వ్యర్థాల తొలగింపును అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ప్రత్యే
ఇచ్చేది తక్కువ.. వేధింపులు ఎక్కువ లోన్యాప్ల జోళికి వెళ్తే అంతే వివరాలు ఇస్తే..తిప్పలే నగరంలో పెరుగుతున్న మోసాలు ఫిర్యాదుకు వెనుకాడుతున్న బాధితులు సికింద్రాబాద్, సెప్టెంబర్ 10:v తార్నాకకు చెందిన ఓ ఇంజ�
ఉన్నతంగా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యం ‘స్వచ్ఛ గురుకులం’ అభినందనీయం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గు