చర్లపల్లి, సెప్టెంబర్ 26 : తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయా లని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యో ధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సోమ వారం ఈసీఐఎల్ చౌరస్తాలో ఆమె విగ్రహానికి డిప్యూటీ కమిషనర్ శంకర్, ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణి పాల్రెడ్డి, కొత్త రామారావు, ధన్పాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ జయంతికి ప్రభు త్వం నిధులు కేటాయించి అధికారంగా నిర్వహిస్తుందన్నారు. వీర వనిత చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా రజకుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను రజకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ పెద్దాపురం కు మారస్వామి, కన్వీనర్ రత్నాల కనకయ్య, కోకన్వీనర్లు గుమ్మడి రాజు యాకయ్య, తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శనిగరం అశోక్, నాయకులు ముజుంపల్లి రాములు, వెంకటేశ్, సత్యం రవి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, సోమయ్య, కరుణాకర్, సకినాల రవి, సత్యనారాయణ, రజక సంఘాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు జయరామ్, వెంకటేశ్, కొమరయ్య, సాయికృష్ణ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్రెడ్డి, కుమారస్వామి, నాయకులు సోమశేఖర్రెడ్డి, బేతా ల బాల్రాజు, సురేందర్రావు, నాగిళ్ల బాల్రెడ్డి, కనకరాజుగౌడ్, బొ డిగె ప్రభుగౌడ్, ఏనుగు సీతారామిరెడ్డి, బాల్నర్సింహ, బాజీబాషా, అనిల్ముదిరాజ్, ఉపేందర్, రా జేశ్, శ్యామ్, మట్ట యాదగిరి, మొగులయ్య, బాల్నర్సింహ, సింగంరాజు, శోభారెడ్డి, శిరీషారెడ్డి, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 26 : చిలుకానగర్ డివిజన్లోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏదుల కొండల్రెడ్డి, కొక్కొండ జగన్, కంచర్ల సోమిరెడ్డి, మాస శేఖర్, అల్లిబిల్లి మహేందర్, బాణాల నారాయణరెడ్డి, రవీందర్, రామానుజన్, బాలు, శ్రీను నాయక్, శ్యామ్, సాయి, సుభద్ర, సరిత, అండాలు, అంజి, సత్యవతి, ఉమ, శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే.. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గాయం శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి, లక్ష్మీనారాయణ, సూరం శంకర్, జేసీబీ రాజు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 26 : మల్లాపూర్ డివిజన్ నెహ్రూనగనర్లో తెలంగాణ వీర వనతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి పలువరు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, జయంతి వేడుకల కమిటీ వైస్ చైర్మన్ నెమలి అనిల్, బోదాసు లక్ష్మీనారాయణ, నాగారం బాబు, పీఆర్ నాగరాజు, ఎస్వీ శ్రీనివాస్, రఘు చంద్రశేఖర్, రాంజి, శ్రీనివాస్, రాము, ప్రవీణ్ పాల్గొన్నారు.