ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించే వంటింటి దినుసులు, పప్పులు, ఆహార పదార్థాల్లోనే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని బంజారాహిల్స్�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానంతో హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగం మంచి అభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందంటారు.. అలాంటి తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంతా దేశ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే రహదారికి మోక్షం లభించింది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడాన