గాంధీ వైద్యశాల ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ఆవిష్కరించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు.
దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో మరే ఇతర మెట్రో నగరాల్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయని విధంగా కోకాపేటలో భారీ లేఅవుట్ను నియోపోలీస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో హెచ్ఎండీఏ అభివృద్ధి �