సీఎం కేసీఆర్తోనే బతుకమ్మకు ప్రాధాన్యత పెరిగిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై పార్టీలకు అతీతంగా మహిళలు పెద్ద
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రేటర్లో మరో భారీ విగ్రహం ఆవిష్కరణ కానుంది. అసెంబ్లీ మాదిరిగా ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది.
ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 23.7 కిలోల భారీ కణితిని సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు తొలగించారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో సర్జికల్ ఆంకాలజీ విభాగం అధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర పర్వతనేని వ�
చెడు వ్యసనాలకు అలవాటైన ఓ యువకుడు చోరీలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగాలు చేసే దంపతుల ఇండ్లే టార్గెట్ చేసుకొని.. వారు తాళం చెవిని ఎక్కడ పెడుతున్నారో గుర్తించి.. దోచుకుంటున్నాడు.
నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. ప్రజల సహకారంతో సాఫీ ప్రయాణాలు సాగేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.