సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ భవన్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు టీఆర్ఎస్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు పాయింట్స్