గ్రేటర్లో మరో భారీ విగ్రహం ఆవిష్కరణ కానుంది. అసెంబ్లీ మాదిరిగా ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది.
ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 23.7 కిలోల భారీ కణితిని సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు తొలగించారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో సర్జికల్ ఆంకాలజీ విభాగం అధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర పర్వతనేని వ�
చెడు వ్యసనాలకు అలవాటైన ఓ యువకుడు చోరీలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగాలు చేసే దంపతుల ఇండ్లే టార్గెట్ చేసుకొని.. వారు తాళం చెవిని ఎక్కడ పెడుతున్నారో గుర్తించి.. దోచుకుంటున్నాడు.
నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. ప్రజల సహకారంతో సాఫీ ప్రయాణాలు సాగేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన వ్యవసాయ శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉందని ఐకార్, నేషనల్ డైరెక్టర్ (ఎన్ఎహెచ్ఈపీ ) న్యూఢిల్లీ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఆర్సీ అగర్వాల్ అన్నార�
మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాలలోని నాట్కాన్ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో హరిహరన్ మృతదేహాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు.
అంబర్పేట అలీకేఫ్ నుంచి మలక్పేటకు వెళ్లే దారిలో ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జిపై కొత్తగా నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసే విషయమై అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురు