ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ. ఆడపడచులంతా ఆట, పాటలతో జరిగే బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలో అశ్వయుజ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమై.. తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో ముగుస�
ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. నెలరోజుల్లోపే తల్లి, కూతురు మరణం తీరని విషాదాన్ని నింపింది. మలక్పేటలోని పోచమ్మ దేవాలయం వెనుక వీధిలో నివసించే విశ్వం పోలీస్ శాఖ ప్రోటోకాల్ డిపార్ట�
అది వాణిజ్య కూడలి.. క్షణం తీరిక లేకుండా రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలు..నిత్యం లక్షలాది మంది రోడ్డు దాటే ప్రదేశం..తరుచూ ప్రమాదాలు.. ఈ క్రమంలో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం-జీహెచ్ఎ
దమ్మాయిగూడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 13వ వార్డు బాణాయి కట్ట వద్ద రూ. 51 లక్షల హెచ్ఎండీఎ నిధులతో �
గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక�
యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లు ముద్రిస్తూ మార్కెట్లో చలామణి చేస్తున్న ముఠా సభ్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలైన మహిళ పరారీలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంటే.. కొంత మందికి కడుపు మండుతోందని విమర్శించ�
ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించి, రోగుల జీవిత కాలాన్ని పెంచే క్రమంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి.
దేశ దశ, దిశను మార్చేందుకు అందరి వాడు దేశ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అభివృద్ధి మాంత్రికుడు, సంక్షేమ ఫలాల సఫలీకృతుడు, అసలైన హిందుత్వ వాది రాక కోసం దేశం ఎదురు చూస్తున్నది.
నాగోల్ డివిజన్ పరిధి నువ్వులబండలోని బస్తీ దవాఖానలో మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు.