ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించి, రోగుల జీవిత కాలాన్ని పెంచే క్రమంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి.
దేశ దశ, దిశను మార్చేందుకు అందరి వాడు దేశ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అభివృద్ధి మాంత్రికుడు, సంక్షేమ ఫలాల సఫలీకృతుడు, అసలైన హిందుత్వ వాది రాక కోసం దేశం ఎదురు చూస్తున్నది.
నాగోల్ డివిజన్ పరిధి నువ్వులబండలోని బస్తీ దవాఖానలో మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల వేగాన్ని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ట్రాఫిక్ విభాగం అధికారులకు పలు సూచనలు చేశారు.
ట్రాఫిక్ చిక్కులు తొలగించేలా.. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించి.. అందుబాటులోకి తెస్తున్నది. ఇందులోభాగంగా రూ. 143. 58 కోట్లతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తుది దశక�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య �
ఒకప్పడు అనాథ శివ... ఇప్పుడు అందరి శివ. ఉండటానికి ఓ నీడ కూడా లేకుండేది. ట్యాంక్బండే ఆయన ఇల్లు. ట్యాంక్బండ్ చెరువులో శవాలను తీసే శివ ఇప్పడు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాడు.
నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు.