ప్రత్యక్ష పద్ధతిన తొలిసారి సమావేశం సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం ఈనెల 18న ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో తొలి సమావేశం ఈ ఏడాది జూన్�
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, నవంబర్ 30 : చిన్న తనం నుంచి కష్టపడి చదివినప్పుడే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ �
జీడిమెట్ల, నవంబర్ 30: ప్రేమ విఫలమైందో..,సెల్ఫోనే వ్యసనమైం దో… తేల్చుకోలేని వ్యవహారాలు మమేకమై.. ఓ యు వకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. మానసిక క్షోభను తట్టుకోలేక బీటె క్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు
హోం మంత్రి మహమ్మూద్అలీ రవీంద్రభారతి, నవంబర్ 30: ప్రతి ఒక్కరు సమాజ సేవకు అంకితం కావాలని, సమాజ సేవతోనే మనిషికి తృప్తి కలుగుతుందని హోం మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన�
అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామిఎల్బీనగర్, నవంబర్ 28: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల, అది సాకారం చేసుకునే క్రమంలో కొందరు సఫలమవుతుండగా మరికొందరు విఫలమవుతున్నారని, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల లే�
సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): సశక్తి నారీ సమ్మాన్ అవార్డు బంజారా మహిళా ఆర్గనైజేషన్ను వరించింది. సామాజిక సేవలో విరివిగా పాల్గొనే వారికి ఈ అవార్డును అందజేస్తారు. శనివారం మెంటర్ అండ్ మస్కట్ ఇం�
ఖైరతాబాద్, నవంబర్ 28 : అతి వేగం ప్రమాదానికి దారి తీసింది. సాగర్లోకి ఓ కారు దూసుకుపోయింది. ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీకి చెందిన సాత్విక్,
అంబర్పేట, నవంబర్ 28 : అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వివిధ విభాగాల అధికారులకు చెప్పారు. చేపట్టాల్సిన పలు నూతన అభ�
టీఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు సుల్తాన్బజార్, నవంబర్ 28: ఉద్యోగులు ఆరోగ్యవంతులుగా ఉండాలనే ధ్యేయంతో వారికి ఆటల
ముషీరాబాద్, నవంబర్ 28: జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో రెండో విడత ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితా�
శేరిలింగంపల్లి మండలంలో 2350 అదనపు ప్రవేశాలు.. మియాపూర్, శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మియాపూర్, నవంబర్ 28 : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సర్కారు బడులు �