ఖైరతాబాద్, నవంబర్ 28 : అతి వేగం ప్రమాదానికి దారి తీసింది. సాగర్లోకి ఓ కారు దూసుకుపోయింది. ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీకి చెందిన సాత్విక్,
అంబర్పేట, నవంబర్ 28 : అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వివిధ విభాగాల అధికారులకు చెప్పారు. చేపట్టాల్సిన పలు నూతన అభ�
టీఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు సుల్తాన్బజార్, నవంబర్ 28: ఉద్యోగులు ఆరోగ్యవంతులుగా ఉండాలనే ధ్యేయంతో వారికి ఆటల
ముషీరాబాద్, నవంబర్ 28: జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో రెండో విడత ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితా�
శేరిలింగంపల్లి మండలంలో 2350 అదనపు ప్రవేశాలు.. మియాపూర్, శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మియాపూర్, నవంబర్ 28 : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సర్కారు బడులు �
శేరిలింగంపల్లి, నవంబర్ 28: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1లో కాలనీ వాసులు ఆదివారం కార్తికమాస వనభోజన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఆదివారం కాలనీవాసులు అందరూ కలిసి ఆటపాటలతో సందడి చే�
రూ.2కోట్ల వ్యయంతో యూసుఫ్నగర్ శ్మశానవాటిక అభివృద్ధి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం అల్లాపూర్,నవంబర్28: ఆఖరి మజిలి గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి
అమీర్పేట్, నవంబర్ 28 : సనత్నగర్ జెక్కాలనీలో నెలకొన్న సమస్యల ప్రస్తావన.. వాటి పరిష్కారం వంటి అంశాల్లో కాలనీ నివాసితులంతా భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. ఆదివారం జెక్�
పౌరుల సహకారంతోనే మరింత మెరుగైన భద్రత వెస్ట్జోన్ డీసీసీ ఏఆర్.శ్రీనివాస్ బంజారాహిల్స్,నవంబర్ 28: ప్రజల భద్రత కోసం పోలీసుశాఖ తీసుకునే చర్యలకు సంక్షేమ సంఘాల సహకారం అవసరం ఉంటుందని వెస్ట్జోన్ డీసీపీ ఏ
త్వరలో పెద్దతోకట్టలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ఒకటో వార్డు పర్యటనలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, నవంబర్ 28: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రతి బస్తీలో మెరు
హయత్నగర్,నవంబర్ 28: హయత్నగర్ డివిజన్లోని దత్తాత్రేయనగర్ కాలనీలో మార్చి వరకు డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీనిచ్చారు. ఆదివార
ఏపుగా పెరిగిన కలుపు మొక్కలు డంపింగ్ కేంద్రంగా మారిన వైనం సమస్యలపై బస్తీ వాసులు సమావేశం అధికారుల దృష్టికి సమస్యలు చాంద్రాయణగుట్ట,నవంబర్ 28 : లలితాబాగ్ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిలో బస్తీల ప్రజలు భాగ్�