కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలుమంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపీనాథ్షేక్పేట్, యూసుఫ్గూడలో బస్తీ దవాఖానలు ప్రారంభంషేక్పేట్ డిసెంబర్ 3: బస్తీల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం బ�
మన్సూరాబాద్/ఎల్బీనగర్/హయత్నగర్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దే�
నేరేడ్మెట్, డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని కార్పొరేటర్ కే.మీనా అన్నారు. శుక్రవారం యాప్రాల్లో బస్తీ దవాఖానను ప్రారంభించ
రూ.83.50 లక్షల పనులు ప్రారంభించాల్సి ఉంది మూసారాంబాగ్ డివిజన్ ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్మలక్పేట, డిసెంబర్ 3 : మూసారాంబాగ్ డివిజన్లో రూ.1,70,40,000 (కోటి డబ్బు లక్షల నలభై వేలు)నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొన�
సిబ్బంది లేక ఎక్కడిచెత్త అక్కడేమొరాయిస్తున్న బోరు మోటర్తాగునీరు లేక ఇబ్బందులుమైలార్దేవ్పల్లి,డిసెంబర్3: మండలంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో కనీస వసతులు లేక వైద్యసిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ప�
డంపింగ్ యార్డు పనుల పరిశీలన పీర్జాదిగూడ, డిసెంబర్ 3: పీర్జాదిగూడ నగరపాలక సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ జక్క వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. నగరపాలకలో పరిసరాలు
Hyderabad | నగరంలో చారిత్రక దిగుడు బావుల పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు సంయుక్తంగా నడుంబిగించాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 44 దిగుడు బావుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే ఆరు చోట్ల �
శేరిలింగంపల్లి, డిసెంబర్ 01: రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. శాతాబ్ధి మండల్(32) అనే మహిళ గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్లో నివాసముంటూ.. ఓ సంస్థలో ఫ్యాష�
–సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, పాదచారులు-ఫిలింనగర్-కొత్త చెరువు రోడ్డుపై వెల్లి విరిసిన పచ్చదనం-సెంట్రల్ మీడియన్లో మొక్కలతో కొత్త శోభ బంజారాహిల్స్,డిసెంబర్ 1: రోడ్డుకు రెండువైపులా ఫుట్ప�