ప్రతి బస్తీ దవాఖానలో నిత్యం 100 మందికి వైద్యం 57 నిర్ధారణ పరీక్షలు ఫ్రీగ చేస్తున్నం ఇప్పటివరకు 60 లక్షల మంది లబ్ధి పొందిండ్రు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఏకకాలంలో 32 బస్తీ దవాఖానల ప్రారంభోత్సవం హాజరైన �
ఘనం ఇక్కడి విశిష్టత అందరికీ తెలియాలి దక్కన్ ఆర్కైవ్ హెరిటేజ్వాక్లతో చరిత్ర వివరణ ఇప్పటివరకు 20 హెరిటేజ్ వాక్లు పూర్తి విద్యార్థులను అభినందించిన బ్రిటిష్ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ నగర విశిష్�
సుమారు కేజీపైన నగలు, రూ. 12 లక్షల నగదు తస్కరణ ఆభరణాలు నీటి ట్యాంకులో దాచిన వైనం సిటీబ్యూరో, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): అత్తింట్లో చోరీకి పాల్పడ్డ అల్లుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. బష�
రెండోరోజు గజానికి రూ.76 వేలు ముగిసిన ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం హెచ్ఎండీఏకురూ.474.61 కోట్ల ఆదాయం 44 స్థలాలకు 39 ప్లాట్ల విక్రయం తూర్పున హాట్స్పాట్గాఉప్పల్ భగాయత్ లేఅవుట్ ముగిసిన ఆన్లైన్ వేలం..474.61 కోట్ల
ఏర్పాటుకు వేగంగా అడుగులు ఎన్సీపీఈ సంస్థకుడీపీఆర్ రూపకల్పన బాధ్యతలు నెల రోజుల్లో డీపీఆర్ ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశం సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ):సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టా
కొండాపూర్, డిసెంబర్ 3 : నియోజకవర్గవ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందానగర్ డివిజన�
కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలుమంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపీనాథ్షేక్పేట్, యూసుఫ్గూడలో బస్తీ దవాఖానలు ప్రారంభంషేక్పేట్ డిసెంబర్ 3: బస్తీల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం బ�
మన్సూరాబాద్/ఎల్బీనగర్/హయత్నగర్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దే�
నేరేడ్మెట్, డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని కార్పొరేటర్ కే.మీనా అన్నారు. శుక్రవారం యాప్రాల్లో బస్తీ దవాఖానను ప్రారంభించ
రూ.83.50 లక్షల పనులు ప్రారంభించాల్సి ఉంది మూసారాంబాగ్ డివిజన్ ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్మలక్పేట, డిసెంబర్ 3 : మూసారాంబాగ్ డివిజన్లో రూ.1,70,40,000 (కోటి డబ్బు లక్షల నలభై వేలు)నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొన�