సికింద్రాబాద్, డిసెంబర్ 1: పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో అదనంగా నిర
అడ్డగుట్ట, డిసెంబర్ 1 : దశల వారిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ అన్నారు. బుధవారం డివిజన్లోని సీ సెక్షన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంక
సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం బంజారాహిల్స్, డిసెంబర్ 1: సామాన్యులు ఉపయోగించే భాషనే పత్రికా భాషగా మార్చిన ఘనత ప్రముఖ పాత్రికేయులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావుకే దక్కుతుందని సీనియర్ జర్నలిస్టు, ర�
వెంగళరావునగర్,డిసెంబర్1: మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నానని వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ అన్నారు. బుధవారం వెంగళరావునగర్ కాలనీ అసోసియేషన్నాయకులు, సభ్యులతో ఏర్పాటు చేస
వెంగళరావునగర్, డిసెంబర్ 1 : వెంగళరావునగర్ డివిజన్లోని రహమత్నగర్లో నూతన సివరేజీ పైపులైను నిర్మాణ పనులకు నిధులు మంజూరై శంకుస్థాపన జరుగడంతో ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. స్థానిక ప్రజలు తాము ఎదుర్కొం�
వెంగళరావునగర్, డిసెంబర్1: తల్లితో పాటు పిల్లలు అదృశ్యమైన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం…బోరబండ ఎన్ఆర్ఆర్పురం సైట్-3కు చెందిన ఆకుల శంకర్ ఓ ప్రైవేటు స
ప్రత్యక్ష పద్ధతిన తొలిసారి సమావేశం సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం ఈనెల 18న ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో తొలి సమావేశం ఈ ఏడాది జూన్�
వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, నవంబర్ 30 : చిన్న తనం నుంచి కష్టపడి చదివినప్పుడే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ �
జీడిమెట్ల, నవంబర్ 30: ప్రేమ విఫలమైందో..,సెల్ఫోనే వ్యసనమైం దో… తేల్చుకోలేని వ్యవహారాలు మమేకమై.. ఓ యు వకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. మానసిక క్షోభను తట్టుకోలేక బీటె క్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు
హోం మంత్రి మహమ్మూద్అలీ రవీంద్రభారతి, నవంబర్ 30: ప్రతి ఒక్కరు సమాజ సేవకు అంకితం కావాలని, సమాజ సేవతోనే మనిషికి తృప్తి కలుగుతుందని హోం మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన�
అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామిఎల్బీనగర్, నవంబర్ 28: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల, అది సాకారం చేసుకునే క్రమంలో కొందరు సఫలమవుతుండగా మరికొందరు విఫలమవుతున్నారని, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల లే�
సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): సశక్తి నారీ సమ్మాన్ అవార్డు బంజారా మహిళా ఆర్గనైజేషన్ను వరించింది. సామాజిక సేవలో విరివిగా పాల్గొనే వారికి ఈ అవార్డును అందజేస్తారు. శనివారం మెంటర్ అండ్ మస్కట్ ఇం�