శేరిలింగంపల్లి, నవంబర్ 28: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1లో కాలనీ వాసులు ఆదివారం కార్తికమాస వనభోజన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఆదివారం కాలనీవాసులు అందరూ కలిసి ఆటపాటలతో సందడి చే�
రూ.2కోట్ల వ్యయంతో యూసుఫ్నగర్ శ్మశానవాటిక అభివృద్ధి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం అల్లాపూర్,నవంబర్28: ఆఖరి మజిలి గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి
అమీర్పేట్, నవంబర్ 28 : సనత్నగర్ జెక్కాలనీలో నెలకొన్న సమస్యల ప్రస్తావన.. వాటి పరిష్కారం వంటి అంశాల్లో కాలనీ నివాసితులంతా భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. ఆదివారం జెక్�
పౌరుల సహకారంతోనే మరింత మెరుగైన భద్రత వెస్ట్జోన్ డీసీసీ ఏఆర్.శ్రీనివాస్ బంజారాహిల్స్,నవంబర్ 28: ప్రజల భద్రత కోసం పోలీసుశాఖ తీసుకునే చర్యలకు సంక్షేమ సంఘాల సహకారం అవసరం ఉంటుందని వెస్ట్జోన్ డీసీపీ ఏ
త్వరలో పెద్దతోకట్టలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ఒకటో వార్డు పర్యటనలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, నవంబర్ 28: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రతి బస్తీలో మెరు
హయత్నగర్,నవంబర్ 28: హయత్నగర్ డివిజన్లోని దత్తాత్రేయనగర్ కాలనీలో మార్చి వరకు డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీనిచ్చారు. ఆదివార
ఏపుగా పెరిగిన కలుపు మొక్కలు డంపింగ్ కేంద్రంగా మారిన వైనం సమస్యలపై బస్తీ వాసులు సమావేశం అధికారుల దృష్టికి సమస్యలు చాంద్రాయణగుట్ట,నవంబర్ 28 : లలితాబాగ్ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిలో బస్తీల ప్రజలు భాగ్�
గౌతంనగర్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ ఆధ్వర్యంలో ప�
బంజారాహిల్స్, నవంబర్ 24: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని బీమా సౌకర్యాన్ని పొందాలని బంజారాహిల్స్ సహాయ కార్మికశాఖ �
రైతులకు సాయంపై రాజకీయమా? రైతు ఉద్యమ అమరులకు సాయంపై విమర్శలు సిగ్గుచేటు రైతుల కోసం ప్రభుత్వ ఖర్చు ఏటా రూ.60 వేల కోట్లు రెండు జాతీయ పార్టీల తీరుపై మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ రైతుబీమా ద్వారా 67 వేల మంది రైతు క�
అన్ని వసతులతో పరిశ్రమల ఏర్పాటుకు రెడీ ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాలవారీగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌల�