గౌతంనగర్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ ఆధ్వర్యంలో ప�
బంజారాహిల్స్, నవంబర్ 24: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని బీమా సౌకర్యాన్ని పొందాలని బంజారాహిల్స్ సహాయ కార్మికశాఖ �
రైతులకు సాయంపై రాజకీయమా? రైతు ఉద్యమ అమరులకు సాయంపై విమర్శలు సిగ్గుచేటు రైతుల కోసం ప్రభుత్వ ఖర్చు ఏటా రూ.60 వేల కోట్లు రెండు జాతీయ పార్టీల తీరుపై మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ రైతుబీమా ద్వారా 67 వేల మంది రైతు క�
అన్ని వసతులతో పరిశ్రమల ఏర్పాటుకు రెడీ ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాలవారీగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌల�
రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యం ఎంతో మెరుగు హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసేందుకు చేపట్టిన గ్రోత్ మానిటరింగ్ సత�
దేశంలో ఇదే ఫస్ట్: సైమాక్స్ వెల్లడి అమీర్పేట, నవంబర్ 22: ప్రపంచానికి ఐటీ హబ్గా మారుతున్న హైదరాబాద్.. మరో సంస్థకు ఆహ్వానం పలుకుతున్నది. దేశంలోనే తొలి వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నో పార్కును శంషాబాద్
కొత్తగా ఆరు అంకెల ఓటీపీ పిన్ అమలు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల పుణ్యమే హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు దేశంలోని ఎస్బీఐ ఖాతాదారులందర�
హైదరాబాద్లో కొత్త ఆర్థికనేరం వెలుగులోకి హ్యాకర్కు డబ్బులిచ్చే క్రమంలో ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కొత్త ఆర్థికనేరం సోమవారం రాత్రి వెలుగుచూసింది. క
రూ.750 కోట్లతో పటాన్చెరు వద్ద ఏర్పాటు చేస్తున్న సంస్థ మూడేండ్లలో రూ.1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ 2 వేల మందికిపైగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు.. హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్�
అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి ప్రతి పక్షాల విమర్శలు తిప్పికొట్టాలి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ పిలుపు కందుకూరు. నవంబర్ 22 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర గ్రంథాలయ
హిమాయత్నగర్, నవంబర్ 22: సమాజానికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు వక్తలు అన్నారు. నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ప్రత్య�
నేరేడ్మెట్, సెప్టెంబర్ : నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని రామాలయం సమీపంలో ఉన్న ఓపెన్ నాలా ప్రమాదకరంగా మారింది. అసలే ఇరుకు రోడ్లు.. దీనికి తోడు ఆక్రమణలు.. దీంతో నాలా కుదించుకుపోయింది. వర్షం వస్తుందంటే స�