చిరునవ్వులు వెలిగించే దీపం మంచి మనసు ఉంటే చాలు.. డబ్బులు లేకున్నా సేవ చేసే సదవకాశం రాబిన్ హుడ్ ఆర్మీగా చేరిన ఓ ఫార్మా ఉద్యోగి, ఆయన కుమారుడు.. మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయాలనే మంచి మనసు ఉంటుంది. కానీ అంద
దవాఖానల ధ్రువీకరణ ఆధారంగా మంజూరు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా చేరవేత త్వరలో కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జనన ధ్రువపత్రం పొందడం మరింత సులభతరం కానున్నది. ఇక మ
కీసర, నవంబర్ 22 : కీసరగుట్ట పరిసరాలు శివభక్తులతో కోలాహలంగా మారాయి. కార్తిక మాసోత్సవంలో భాగంగా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసం మూడవ సోమవా
కీసర, నవంబర్ 22 : కీసరలోని రోడ్లు చిత్తడి చిత్తడిగా మారడంతో బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలకు బస్తీలోని మట్టిరోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారాయి. కీసర మండల కే
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఖైరతాబాద్, నవంబర్ 21 : చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్టచ్లపై బోధించాలని వక్తలు పిలుపునిచ్చార�
బుగులు తెలంగాణ కథ-2020 ఆవిష్కరణలో మంగారి రవీంద్రభారతి, నవంబర్ 21 : హృదయాన్ని తాకేలా కథలు రాయాలని ప్రముఖ కవి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు మంగారి రాజేందర్(జింబో) అన్నారు. ఆదివారం రవీంద్రభార�
హైదరాబాద్, నవంబర్ 20: అన్ని రకాల ఎలర్జీలకు 50 శాతంపైగా డిస్కౌంట్ రేట్లపై పరీక్షలు జరుపుతామని అంజాన్ పాథ్ లాబ్స్ తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఉన్న తమ కలెక్షన్ సెంటర్లలో ఎలర్జీ పరీక్షలకు నవంబర్ 22 వరకు తగ్
తండ్రి ఆశయమే శ్వాసగా.. అన్నార్తుల సేవలో శ్యాంసన్ ఎవరైనా తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి, వ్యాపారాన్ని తీసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా 20 సంవత్సరాలుగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ శా
‘గాంధీ’లో ప్రాణం పోశారు రెండు సార్లు కరోనా.. పాడైన ఊపిరితిత్తులు ప్రైవేట్లో డబ్బంతా పోగొట్టుకొని దవాఖానకు.. ఆర్నెల్ల చికిత్స.. ఆరోగ్యంతో శనివారం డిశ్చార్జి పైసా ఖర్చు లేకుండా రూ.కోటి విలువైన వైద్యం సర్క�
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు తుదిదశలో ఉన్నాయన్న ఈవీ సంస్థ హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రం దేశీ య పెట్టుబడుల్నే కాదు, అంతర్జాతీయ సంస్థల్నీ ఆకర్షించడంలో దూసుకుపోతున్నది. పలు దేశీ, విదేశీ కంపెనీలు ఇక్
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావే త్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్�
వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సన్మానం.. ఘట్కేసర్, నవంబర్ 19 : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పోచారం మున్సిపాలిటీ కమిషనర్ ఎ.సురేశ్ తెలిపారు. ప్రపంచ టాయిలెట్�