రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యం ఎంతో మెరుగు హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసేందుకు చేపట్టిన గ్రోత్ మానిటరింగ్ సత�
దేశంలో ఇదే ఫస్ట్: సైమాక్స్ వెల్లడి అమీర్పేట, నవంబర్ 22: ప్రపంచానికి ఐటీ హబ్గా మారుతున్న హైదరాబాద్.. మరో సంస్థకు ఆహ్వానం పలుకుతున్నది. దేశంలోనే తొలి వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నో పార్కును శంషాబాద్
కొత్తగా ఆరు అంకెల ఓటీపీ పిన్ అమలు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల పుణ్యమే హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు దేశంలోని ఎస్బీఐ ఖాతాదారులందర�
హైదరాబాద్లో కొత్త ఆర్థికనేరం వెలుగులోకి హ్యాకర్కు డబ్బులిచ్చే క్రమంలో ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కొత్త ఆర్థికనేరం సోమవారం రాత్రి వెలుగుచూసింది. క
రూ.750 కోట్లతో పటాన్చెరు వద్ద ఏర్పాటు చేస్తున్న సంస్థ మూడేండ్లలో రూ.1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ 2 వేల మందికిపైగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు.. హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్�
అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి ప్రతి పక్షాల విమర్శలు తిప్పికొట్టాలి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ పిలుపు కందుకూరు. నవంబర్ 22 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర గ్రంథాలయ
హిమాయత్నగర్, నవంబర్ 22: సమాజానికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు వక్తలు అన్నారు. నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ప్రత్య�
నేరేడ్మెట్, సెప్టెంబర్ : నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని రామాలయం సమీపంలో ఉన్న ఓపెన్ నాలా ప్రమాదకరంగా మారింది. అసలే ఇరుకు రోడ్లు.. దీనికి తోడు ఆక్రమణలు.. దీంతో నాలా కుదించుకుపోయింది. వర్షం వస్తుందంటే స�
చిరునవ్వులు వెలిగించే దీపం మంచి మనసు ఉంటే చాలు.. డబ్బులు లేకున్నా సేవ చేసే సదవకాశం రాబిన్ హుడ్ ఆర్మీగా చేరిన ఓ ఫార్మా ఉద్యోగి, ఆయన కుమారుడు.. మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయాలనే మంచి మనసు ఉంటుంది. కానీ అంద
దవాఖానల ధ్రువీకరణ ఆధారంగా మంజూరు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా చేరవేత త్వరలో కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జనన ధ్రువపత్రం పొందడం మరింత సులభతరం కానున్నది. ఇక మ
కీసర, నవంబర్ 22 : కీసరగుట్ట పరిసరాలు శివభక్తులతో కోలాహలంగా మారాయి. కార్తిక మాసోత్సవంలో భాగంగా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసం మూడవ సోమవా
కీసర, నవంబర్ 22 : కీసరలోని రోడ్లు చిత్తడి చిత్తడిగా మారడంతో బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలకు బస్తీలోని మట్టిరోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారాయి. కీసర మండల కే
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఖైరతాబాద్, నవంబర్ 21 : చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్టచ్లపై బోధించాలని వక్తలు పిలుపునిచ్చార�