మోడ్రన్ మార్కెట్లో గోండుల హస్తకళల తయారీకి శిక్షణగోండుల ఐదు కుటుంబాలతో ఐదు రోజుల వర్క్షాపు, ప్రత్యేక శిక్షణ సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) హైదరాబాద
అవసరం మేరకే ఎరువులు వాడవచ్చు.. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవియాదవ్ శామీర్పేట, నవంబర్ 19 : భూసార పరీక్షలతో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు గుర్తిస్తే పెట్టుబడి తగ్గుతుందని మేడ్చల్ వ్యవసాయ మా�
మేడ్చల్ రూరల్, నవంబర్ 19 : విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరిన మొదటి ఏడాది నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని వక్తలు పేర్కొన్నారు. గౌడవెల్లి గ్రామ పరిధిలోని హితం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రి
దరఖాస్తుల ఆహ్వానం ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 19 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫె
ట్రాన్స్జెండర్.. సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్ సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): లిఫ్ట్ అడిగి..అసభ్యకరంగా ప్రవర్తించి.. బంగారు గొలుసులను తస్కరిస్తున్న బెంగళూరుకు చెందిన ట్రాన్స్జెండర్, ఆమెకు సహ
21న సివిల్ సర్వీసెస్ మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలు 14 కేంద్రాలలో హాజరు కానున్న 6,000 మంది అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటించని వారికి అనుమతి లేదు: జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సిటీబ్యూరో, నవంబర్
సీఎంకు కృతజ్ఞతలు.. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఘట్కేసర్ మండలం కొండాపూర్లో బాలికల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఏర్పాటుకు అనుమతి లభించింది. బాలికల పారిశ�
సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస
ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 7,550 మందికి లబ్ధి సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప�
బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రత్యేకత కళాశాలలో మొత్తం 3676 మంది విద్యార్థులు బేగంపేట్ నవంబర్ 16 :బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ సంబురాలు చేసుకుంటుంది. 50 వసంతాల్లో 56 రకాల కోర్సులు అందిస�
ఖైరతాబాద్, నవంబర్ 16 ::కొవిడ్ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీ ద్వారా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైంది. రెండు విడుతల్లో టీకా ప్రక్రియను నిర్వహించగా, మూడో విడత వ్యాక్సినేషన్