21న సివిల్ సర్వీసెస్ మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలు 14 కేంద్రాలలో హాజరు కానున్న 6,000 మంది అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటించని వారికి అనుమతి లేదు: జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సిటీబ్యూరో, నవంబర్
సీఎంకు కృతజ్ఞతలు.. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఘట్కేసర్ మండలం కొండాపూర్లో బాలికల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఏర్పాటుకు అనుమతి లభించింది. బాలికల పారిశ�
సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస
ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 7,550 మందికి లబ్ధి సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప�
బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రత్యేకత కళాశాలలో మొత్తం 3676 మంది విద్యార్థులు బేగంపేట్ నవంబర్ 16 :బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ సంబురాలు చేసుకుంటుంది. 50 వసంతాల్లో 56 రకాల కోర్సులు అందిస�
ఖైరతాబాద్, నవంబర్ 16 ::కొవిడ్ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీ ద్వారా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైంది. రెండు విడుతల్లో టీకా ప్రక్రియను నిర్వహించగా, మూడో విడత వ్యాక్సినేషన్
ఎర్రగడ్డ, నవంబర్ 16: బోరబండ డివిజన్ పెద్దమ్మనగర్లోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు తెలంగాణ సంప్రదాయాలు కళ్లకు కట్టే విధంగా లఘు నాటికను ప్రద
ఈపీఎఫ్, ఈఎస్ఐ లేనివారు నమోదు చేసుకోవాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రమీల జూబ్లీహిల్స్, నవంబర్16: సామాజిక భద్రత లక్ష్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్లో చేపడుతున్న ఉచిత నమోదును సద్వినియ
ఐటీ ఉద్యోగుల కోసం ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ప్రతిపాదనలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరికొత్త రవాణా మార్గం సిటీబ్యూరో, నవంబర్
మల్కాజిగిరి, నవంబర్ 16: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని.. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నార�
పీర్జాదిగూడ, నవంబర్ 16 : పీర్జాదిగూడ పరిధిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మేయర్ జక్క వెంకట్రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కార