దిగువ కాలనీలు జలమయం.. సహాయక చర్యలు చేపట్టాలి : బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి బోడుప్పల్, నవంబర్ 13 : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయలోపంతో బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ‘ర�
మేడ్చల్ జిల్లాలో రెండు సంచార పశు వైద్యశాలలు టోల్ ఫ్రీ నంబర్ 1962 ఫోన్ చేస్తే వైద్య సేవలు మేడ్చల్, నవంబర్ 13 , (నమస్తే తెలంగాణ): రైతుల గడప వద్దకే పశు వైద్య సేవలు అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ర�
కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి మల్కాజిగిరి, నవంబర్ 13: ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆమె టెంపుల్ అల్�
గర్భవతులకు 28న ఆడిషన్స్ మాదాపూర్, నవంబర్ 13: డిసెంబర్ 5న మాదాపూర్ నోవాటెల్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేయనున్న మిసెస్ మామ్స్ 2021 సీజన్ 5 కార్యక్రమానికి చెందిన లోగోను కిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో శని
మాదాపూర్, నవంబర్ 13: ముంబై నుంచి ఎండీఎంఏ నార్కోటిక్ డ్రగ్స్ను తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు హోటల్ వెస్టిన్ సమీపంలో సేవించేందుకు ప్రయత్నిస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అక్కడకు చేరుకొ�
ముషీరాబాద్, నవంబర్ 13: త్వరితగతిన దేశానికి కరోనా వ్యాక్సిన్ అందించడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోశించిందని కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ అ న్నారు. భారత్ బయ
సికింద్రాబాద్, నవంబర్ 13: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే శనివారం ఎమ్మెల్యే సాయన్న పురపాలక శాఖ మంత్రి కేట
అమీర్పేట్, నవంబర్ 10 : పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత పేర్కొన్నారు. ఫై స్టార్ పోస్టాఫీసుగా గుర్తింపు తెచ్చు�
జీడిమెట్ల : కుటుంబ కలహాల కార ణంగా భార్యా భర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఓ ప్ర భుత్వ ఉపా ధ్యాయుడు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగ
కరోనా వైరస్ ఉద్ధృతిని నివారించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను రేపటి నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.