హైదరాబాద్, డిసెంబర్ 8: శరవేగంగా వృద్ధిచెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంవత్సరం ఇప్పటివరకూ రెండు మెగా భూ లావాదేవీలు జరిగాయి. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్ని అభివృద్ధిపర్చడానికి రెండు రియ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎస్ఎస్ ఇన్ఫోటెక్…మరో హైదరాబాదీ వ్యవసాయోత్పత్తుల రిటైల్ చైన్ పొలిమేరాస్ ఆగ్రోస్ను కొనుగోలు చేసింది. రూ.250 కోట్ల విలువతో పొలిమేరాస్లో నూరు శా�
ఆకలి, ఆరోగ్యం.. ఈ రెండింటి సమాహారమే మానవ జీవితం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిబద్ధతతో కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఆ క్రమంలోనే ప్రభుత్వ దవాఖానలను సకల సౌకర్యాలతో తీర
మాజీ గవర్నర్ రోశయ్యకు హైదరాబాద్తో ఎనలేని బంధం చివరివరకు ధరంకరం రోడ్డులోనే నివాసం సిటీబ్యూరో / అమీర్పేట్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యది హైదరాబాద్ మహాన
విద్యార్థి దశ నుంచే సైబర్ పాఠాలు సైబర్ కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన 50 పాఠశాలల్లో విద్యార్థులకు తర్ఫీదు బ్యాంకు మోసాలు, వేధింపులు, ఆన్లైన్ ఫిర్యాదు చేయడంపై అవగాహన సాంకేతికత కొత్త పుంతల
రాష్ట్ర క్రీడా, అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్రాష్ట్ర క్రీడా పాఠశాలలో మంత్రి మల్లారెడ్డితో కలిసి హెల్త్ క్యాంప్ ప్రారంభం శామీర్పేట, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ర్టాన్ని క్రీడా హబ్గా మార్చడమే లక్�
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యుల నియామకం పూర్తి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానలు మేడ్చల్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): త్వరలో ప్రారంభం కానున్న పల్లె దవాఖానలలో వైద్యుల నియామకాన్ని వైద్య ఆరోగ్�
హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సుల్తాన్బజార్, డిసెంబర్ 4 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది విశేష సేవలందించారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్
కార్మికులకు ప్రయోజనం చేకూర్చే పోర్టల్ కార్డు పొందిన వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వర్తింపు సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ -శ్రమ్ కార్డు పొందితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని లేబర్ కమిషన�