డిమాండ్ ఉన్న వాహనాలే టార్గెట్ అక్కడికక్కడే నకిలీ కీ తయారీ.. రాత్రి వేళ తస్కరణ ఇంజిన్..చాసిస్ నంబర్లు మార్పు దేశ వ్యాప్తంగా 50 కార్లు కొట్టేసిన ముఠా ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో నలుగురు సిటీబ్యూరో, �
రూ.4 కోట్లతో 30 పడకల హాస్పిటల్ రూ.50 లక్షలతో మహేశ్వరంలో ఆక్సీజన్ ప్లాంటు పనులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత మహేశ్వరం, డిసెంబర్ 11: వైద్య రం గానికి తెలంగాణ ప్రభుత్వం పెద ్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మ
రేపు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న వైస్ చాన్స్లర్స్ పీహెచ్డీ అడ్మిషన్లు, డిగ్రీ క్లస్టర్ విధానాలపైనా చర్చ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబరు 11 (నమస్తే తెలంగాణ): పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులన్ని
మరికొన్ని నెలల తర్వాతే.. మూడో వేవ్పై మొదలైన ఆందోళన ఒమిక్రాన్, పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తం ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే అమలు ఉద్యోగులకు ప్రత్యేకంగా సమాచారం ఇస్తున్న ఐటీ కంపెనీలు స�
ఖైరతాబాద్, డిసెంబర్ 11 : కేబినేట్ మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా ప్రజలకు విశేష సేవలందించిన దివంగత కొణిజేటి రోశయ్య మచ్చలేని మహోన్నత వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్
మెహిదీపట్నం, డిసెంబర్ 8 : మీడియా రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న జర్నలిస్ట్లకు హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో హైబిజ్ మీడియా అవార్డ్స్ – 2022ను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మాసబ్ట్యాంక్ హోటల్ గోల్కొ�
హైదరాబాద్, డిసెంబర్ 8: శరవేగంగా వృద్ధిచెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంవత్సరం ఇప్పటివరకూ రెండు మెగా భూ లావాదేవీలు జరిగాయి. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్ని అభివృద్ధిపర్చడానికి రెండు రియ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎస్ఎస్ ఇన్ఫోటెక్…మరో హైదరాబాదీ వ్యవసాయోత్పత్తుల రిటైల్ చైన్ పొలిమేరాస్ ఆగ్రోస్ను కొనుగోలు చేసింది. రూ.250 కోట్ల విలువతో పొలిమేరాస్లో నూరు శా�
ఆకలి, ఆరోగ్యం.. ఈ రెండింటి సమాహారమే మానవ జీవితం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిబద్ధతతో కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఆ క్రమంలోనే ప్రభుత్వ దవాఖానలను సకల సౌకర్యాలతో తీర
మాజీ గవర్నర్ రోశయ్యకు హైదరాబాద్తో ఎనలేని బంధం చివరివరకు ధరంకరం రోడ్డులోనే నివాసం సిటీబ్యూరో / అమీర్పేట్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యది హైదరాబాద్ మహాన
విద్యార్థి దశ నుంచే సైబర్ పాఠాలు సైబర్ కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన 50 పాఠశాలల్లో విద్యార్థులకు తర్ఫీదు బ్యాంకు మోసాలు, వేధింపులు, ఆన్లైన్ ఫిర్యాదు చేయడంపై అవగాహన సాంకేతికత కొత్త పుంతల