ప్రిస్టేజ్ గ్రూపుతో కలిసి ‘అఫిస్’ ఏర్పాటు హైదరాబాద్, డిసెంబర్ 15: రియల్టీ సంస్థ ప్రిస్టేజ్ గ్రూప్తో కో-వర్కింగ్ ఆపరేటింగ్ సంస్థ అఫిస్.. హైదరాబాద్తోసహా దేశంలోని ఆరు నగరాల్లో కో-వర్కింగ్ సెంటర�
సింగపూర్లో ఒకరోజుకు రూ. 30లక్షలు బ్యాగు ఖరీదు రూ. 50వేలు మనీలాండరింగ్కు భారీ స్కెచ్.. రూ.90 కోట్ల వరకు వసూలు..! ఆమెతో టచ్లో ఉన్న వారందరికీ నోటీసులు సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): బాధితుల నుంచి వసూలు �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, డిసెంబర్ 11: ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలకు రూ. 1200 కోట్లు మంజూరు చేశారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద�
అందుబాటులోకి ఆధునిక పరికరాలు, ల్యాబ్లు వేగంగా నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు పూర్తి కార్పొరేట్ను తలదన్నేలా వసతులు ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన సౌకర్యాలు కొత్తగా పడకలు, వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం గాంధ
నగరంలో ఈవీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా.. నాలుగేండ్లలో వాటి సంఖ్య 4,535కు పెరిగాయి. టీఎస్ఆర్టీసీ సైతం 40 ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తున్నది. అంతేకాక ద్వి, త్రి, ఫోర్వీలర్ వాహన య
ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెంగళరావునగర్, డిసెంబర్11 : రైతే దేశానికి వెన్నెముక అని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ పాఠశ�
రఫ్ఫాడిస్తున్నారు.. ఆటాడేస్తున్నారు..రఫ్ఫాడిస్తున్నారు..అలసట లేకుండా ఉత్సాహంతో విధులుఆటలు నేర్పిన పాఠాలతో నేరస్తుల ఆటకట్టిస్తున్నారు..స్ఫూర్తినిస్తున్న పోలీసు క్రీడాకారులు క్రీడలు మానసిక ఉల్లాసాన్న�
లక్ష 6 వేల క్వింటాళ్ల వడ్ల కొనుగోలు పూర్తి కొనుగోలు చేసిన వడ్లకు రూ.20 కోట్ల 77 లక్షల చెల్లింపులు చర్యలు తీసుకుంటున్న ఫౌర సరఫరాల శాఖ మేడ్చల్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప�
డిమాండ్ ఉన్న వాహనాలే టార్గెట్ అక్కడికక్కడే నకిలీ కీ తయారీ.. రాత్రి వేళ తస్కరణ ఇంజిన్..చాసిస్ నంబర్లు మార్పు దేశ వ్యాప్తంగా 50 కార్లు కొట్టేసిన ముఠా ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో నలుగురు సిటీబ్యూరో, �
రూ.4 కోట్లతో 30 పడకల హాస్పిటల్ రూ.50 లక్షలతో మహేశ్వరంలో ఆక్సీజన్ ప్లాంటు పనులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత మహేశ్వరం, డిసెంబర్ 11: వైద్య రం గానికి తెలంగాణ ప్రభుత్వం పెద ్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మ
రేపు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న వైస్ చాన్స్లర్స్ పీహెచ్డీ అడ్మిషన్లు, డిగ్రీ క్లస్టర్ విధానాలపైనా చర్చ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబరు 11 (నమస్తే తెలంగాణ): పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులన్ని
మరికొన్ని నెలల తర్వాతే.. మూడో వేవ్పై మొదలైన ఆందోళన ఒమిక్రాన్, పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తం ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే అమలు ఉద్యోగులకు ప్రత్యేకంగా సమాచారం ఇస్తున్న ఐటీ కంపెనీలు స�
ఖైరతాబాద్, డిసెంబర్ 11 : కేబినేట్ మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా ప్రజలకు విశేష సేవలందించిన దివంగత కొణిజేటి రోశయ్య మచ్చలేని మహోన్నత వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్
మెహిదీపట్నం, డిసెంబర్ 8 : మీడియా రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న జర్నలిస్ట్లకు హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో హైబిజ్ మీడియా అవార్డ్స్ – 2022ను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మాసబ్ట్యాంక్ హోటల్ గోల్కొ�