ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా, నినాదాలు పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉప్పల్జోన్ బృందం, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక వైఖరిన�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మైసమ్మ గుట్ట ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘట్కేసర్, డిసెంబర్ 20 : సీఎం కేసీఆర్ సారథ్యంలో పున:నిర్మించిన యాదాద్రి ఆలయం ప్రపంచంలోనే దివ్య క్షేత్రంగా వెలుగొందను�
కేంద్రం వైఖరికి నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు మోదీ దిష్టిబొమ్మలు దహనం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ మల్కాజిగిరి, డిసెంబర్ 20: రైతులకు వ్యతిరేకంగా వ్యవహరి�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం రైతు వ్యతిరేక విధానాలపై నిరసన పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులుటీఆర్ఎస్ నాయకులు మేడ్చల్, డిసెంబర్ 20 : కేంద్రం రైతుల పట్ల తన వైఖరి మార
మైకంలో దూసుకెళ్లి..చెట్టును ఢీకొట్టిన కారు ముగ్గురు దుర్మరణం,మరొకరికి తీవ్రగాయాలు వేగం ధాటికి రెండు ముక్కలైన కారు మృతుల్లో ఇద్దరు యువతులు, బ్యాంకు ఉద్యోగి గచ్చిబౌలి ఎల్లమ్మ గుడి దగ్గర ఘటన అతివేగానికి బ�
రైతులను అన్యాయానికి గురిచేస్తే ఊరుకునేది లేదు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 20న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మేడ్చల్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతులను అన్యాయానికి గురిచేస్తున్న బీ
స్మరించుకున్న సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దివంగత డాక్టర్ పీవీ చలపతిరావు గొప్ప సర్జన్ అని, ఆయన లోటు పూడ్చలేనిదని ‘ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా�
ప్రిస్టేజ్ గ్రూపుతో కలిసి ‘అఫిస్’ ఏర్పాటు హైదరాబాద్, డిసెంబర్ 15: రియల్టీ సంస్థ ప్రిస్టేజ్ గ్రూప్తో కో-వర్కింగ్ ఆపరేటింగ్ సంస్థ అఫిస్.. హైదరాబాద్తోసహా దేశంలోని ఆరు నగరాల్లో కో-వర్కింగ్ సెంటర�
సింగపూర్లో ఒకరోజుకు రూ. 30లక్షలు బ్యాగు ఖరీదు రూ. 50వేలు మనీలాండరింగ్కు భారీ స్కెచ్.. రూ.90 కోట్ల వరకు వసూలు..! ఆమెతో టచ్లో ఉన్న వారందరికీ నోటీసులు సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): బాధితుల నుంచి వసూలు �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, డిసెంబర్ 11: ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలకు రూ. 1200 కోట్లు మంజూరు చేశారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద�
అందుబాటులోకి ఆధునిక పరికరాలు, ల్యాబ్లు వేగంగా నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు పూర్తి కార్పొరేట్ను తలదన్నేలా వసతులు ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన సౌకర్యాలు కొత్తగా పడకలు, వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం గాంధ
నగరంలో ఈవీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా.. నాలుగేండ్లలో వాటి సంఖ్య 4,535కు పెరిగాయి. టీఎస్ఆర్టీసీ సైతం 40 ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తున్నది. అంతేకాక ద్వి, త్రి, ఫోర్వీలర్ వాహన య
ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెంగళరావునగర్, డిసెంబర్11 : రైతే దేశానికి వెన్నెముక అని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ పాఠశ�
రఫ్ఫాడిస్తున్నారు.. ఆటాడేస్తున్నారు..రఫ్ఫాడిస్తున్నారు..అలసట లేకుండా ఉత్సాహంతో విధులుఆటలు నేర్పిన పాఠాలతో నేరస్తుల ఆటకట్టిస్తున్నారు..స్ఫూర్తినిస్తున్న పోలీసు క్రీడాకారులు క్రీడలు మానసిక ఉల్లాసాన్న�
లక్ష 6 వేల క్వింటాళ్ల వడ్ల కొనుగోలు పూర్తి కొనుగోలు చేసిన వడ్లకు రూ.20 కోట్ల 77 లక్షల చెల్లింపులు చర్యలు తీసుకుంటున్న ఫౌర సరఫరాల శాఖ మేడ్చల్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప�