చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే సాయన్న మారేడ్పల్లి, డిసెంబర్ 29 : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బ�
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కానరాని హడావుడి ఒమిక్రాన్ భయంతో స్పెషల్ ఈవెంట్స్కు దూరం పబ్స్లో మొదలుకాని ఈవెంట్ హంగామా నూతన సంవత్సర వేడుకలకు మరో రెండురోజులు మాత్రమే మిగిలింది. డిసెంబర్ 31 అంటేనే �
ఆడపడుచులకు అండ కల్యాణలక్ష్మి, షాదీముబార్ 101 చెక్కులు పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
ఎల్బీనగర్, డిసెంబర్ 29: నాగార్జునసాగర్ రింగ్రోడ్డు బైరామల్గూడ చౌరస్తా నుంచి బీఎన్రెడ్డినగర్ వెళ్లే దారిలో బండరాళ్లను తరలిస్తున్న టిప్పర్లు బాటసారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పెద్ద పెద్ద బ
ఆర్కేపురం, డిసెంబర్ 29 : రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బుధవారం ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సంఘాన్ని రాష�
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ రవీంద్రభారతి, డిసెంబర్ 29: రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాచీన సాంప్రదాయ కళలను, కళాకారులను పరిరక్షించుకోవాలని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, భాషా స�
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29: అందరూ భక్తిభావా న్ని అవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న గో ల్కొండ గ్రామంలో సర్
నలుగురు దొంగలు అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం నేరేడ్మెట్, డిసెంబర్ 29 : తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను జవహార్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాం
నియోజకవర్గంలోని ఆలయాలకు రూ.8కోట్ల 50లక్షలు మంజూరు మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్,డిసెంబర్29: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత�
పీర్జాదిగూడ, డిసెంబర్ 29: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి పర్వతాపూర్ సాయిప్రియ కాలనీ ప్లాట్స్ ఓనర్స్ గత కొన్నేండ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య లకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని మంత్రి మల్లారె�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి రూ.1.97 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం ఉప్పల్, డిసెంబర్ 29 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం అని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రామంతాపూర్ డివిజన్లోని పల�
ప్రారంభించిన మంత్రి కేటీఆర్ పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ,సబితా ఇంద్రారెడ్డి అందుబాటులోకి వచ్చిన ఒవైసీ-మిధానీ జంక్షన్ ఫ్లైఓవర్ హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధి హైదరాబాద్ సిటీబ్యూ