రూ.3,866.21 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం రూ.1,450 కోట్లతో కృష్ణా జలాల తరలింపునకు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల ప్రాంతాల్లో మెరుగ్గా నీటి సరఫరాకు రూ. 1200 కోట్ల తాగునీటి పథకం జీహెచ్ఎంసీ పరిధిలో ఉచి�
మొదటి దశలో రూ.858 కోట్లతో వరదకాల్వల అభివృద్ధి బల్దియా పరిధిలో రూ.633 కోట్లు, ఔటర్ లోపల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ.225.32 కోట్లు సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నగరాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల�
ఈ ఏడాదిలో మెరుగ్గా మౌలిక వసతుల కల్పన పారదర్శక అనుమతులు, ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు స్వచ్ఛ సరేక్షణ్లో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఏడాదిలో దూసుకుపోయిన బల్దియా సిటీబ్యూరో, డిసెంబర్ 30(నమస్
బూర్గుల గ్రామాన్ని దత్తత తీసుకున్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఆ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజకవర్గంలోని బూర్గుల గ్రా
ప్రపంచంలోనే సుదీర్ఘ సైకిల్ యాత్ర ఇప్పటికే 25,097 కిలోమీటర్లు పర్యటన సత్కరించిన రాష్ట్ర అటవీశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందిస్తూ గ్రీన్మ్యాన్ నర్ప�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుస విజయాలతో హైదరాబాద్ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్రెడ్డి మెయిన్ డ్రాకు దూసుకెళ్లాడు. దోహాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయ
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలో పనులు 1161 గజాల్లో బహుళ అంతస్తు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం రేపు శంకుస్థాపన చేయనున్నమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, డిసెంబర్ 29: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ
చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే సాయన్న మారేడ్పల్లి, డిసెంబర్ 29 : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బ�
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కానరాని హడావుడి ఒమిక్రాన్ భయంతో స్పెషల్ ఈవెంట్స్కు దూరం పబ్స్లో మొదలుకాని ఈవెంట్ హంగామా నూతన సంవత్సర వేడుకలకు మరో రెండురోజులు మాత్రమే మిగిలింది. డిసెంబర్ 31 అంటేనే �
ఆడపడుచులకు అండ కల్యాణలక్ష్మి, షాదీముబార్ 101 చెక్కులు పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
ఎల్బీనగర్, డిసెంబర్ 29: నాగార్జునసాగర్ రింగ్రోడ్డు బైరామల్గూడ చౌరస్తా నుంచి బీఎన్రెడ్డినగర్ వెళ్లే దారిలో బండరాళ్లను తరలిస్తున్న టిప్పర్లు బాటసారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పెద్ద పెద్ద బ
ఆర్కేపురం, డిసెంబర్ 29 : రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బుధవారం ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సంఘాన్ని రాష�