కంటోన్మెంట్లో బరితెగిస్తున్న బీజేపీ నాయకులు గతంలో పూర్తయిన పనులకు శిలాఫలకాల ఏర్పాటుకు బీజేపీ యత్నం అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు గులాబీ నేతలపై దాడులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సికింద్రాబాద్, జనవరి
కూకట్పల్లిలో నేటి నుంచి.. ‘15-18’ ఏండ్ల పిల్లకు టీకాలు ఏర్పాటు చేసిన వైద్యాధికారులు బాలానగర్, జనవరి 2 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కనిపించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఆరోగ్య తెలం�
శేరిలింగంపల్లి, జనవరి 2: మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడలో రూ. 20.88 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
మియాపూర్, జనవరి 2 : కరోనాపై పోరుకు టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15-18 వయసు గల పిల్లలకు సోమవారం నుంచి ప్రత్యేక టీకా కార్�
అంబర్పేట, జనవరి 2 : సెంట్రల్ ఎక్సైజ్(సీఈ) కాలనీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాలనీలో నెలకొన్న ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరి�
యూపీహెచ్సీలోఅందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలు మందులు పంపిణీ కవాడిగూడ, జనవరి 2 : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా
నిర్మాణానికి సిద్ధం..రక్షణశాఖ భూములు ఇవ్వండి ఇస్తాంబుల్కు పోటీగా నగరంలో వారసత్వ సంపద వారసత్వ,చారిత్రక సంపదకు యునెస్కో గుర్తింపు తేవాలి కంటోన్మెంట్లో 21 రహదారులను తెరిపించాలి షేక్పేట ఫ్లైఓవర్ ప్రార
కరోనా సమయంలోనూ అన్ని రంగాల్లో ఎదుగుదల రియల్, ఐటీ రంగాల్లో విశ్వవ్యాప్తమై.. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రంగం ఏదైనా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. రాష్ర్టానికే గుండ�
అమీర్పేట్, డిసెంబర్ 31: పుణ్య క్షేత్రాలను తలపించే స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎల్లమ్మ భక్తుల వాహనాల పార్కింగ్ సమస్యక�
అందుబాటులోకి షేక్పేట ఫ్లై ఓవర్ ఎస్ఆర్డీపీలో అతి పెద్ద ఫ్లై ఓవర్ను నేడు మంత్రి కేటీఆర్చే ప్రారంభం ఐటీ ఉద్యోగులకు మరింత సౌకర్యంగా వంతెన ఫ్లె ఓవర్ కింద ఆహ్లాదపరిచే తొలి పార్కు ఇదే.. సిటీబ్యూరో, డిసె�
నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న గవర్నర్, మంత్రులు ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శన అబిడ్స్, డిసెంబర్ 31 : 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శనివారం నుంచి
పోర్టల్లో చేరితే బోలెడు లాభాలు స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,57,240 నమోదు జంట నగరాల్లో 1,20,836 మంది చిక్కడపల్లి, డిసెంబర్ 31 : అసంఘటిత రంగంలోకి కార్మికుల శ్రేయస్సుకోసం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్క
వెంగళరావునగర్, డిసెంబర్ 31 : ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ ఈ ఏడాది రాష్ట్రంలోనే బెస్ట్ నంబర్వన్ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. ప్రతి సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ సారి ఎస�