కవాడిగూడ, జనవరి 3: ఒమిక్రాన్ కట్టడికీ రాష్ట్ర ప్రభు త్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడ యూపీహెచ్సీ కేంద్రాలలో 15 నుంచి 1
శివారుకు పట్టణ సిరి కోర్ సిటీలో ఉన్న మౌలిక వసతులు శివారులోనూ.. ఏడాది వ్యవధిలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు రేడియల్ రోడ్ల తరహాలోనే లింకు రోడ్లు మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా విస్తరణ nశంకర్పల్లి జోన్లో పూ
మాటే మంత్రంగా ముగ్ధులను చేసే మోటివేషనల్ స్పీకర్స్ ఓటమి నుంచి గెలుపు బాటకు తీసుకెళ్లే ప్రయత్నం ఇంపాక్ట్ ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సిటీబ్యూరో, జనవరి 2 ( నమస్తే తెలంగాణ): ‘అవకాశాలు అనంతం.. శక్తి అప�
కొత్త ఆలోచనలతో లోనికి.. సరికొత్త ఆవిష్కరణలతో బయటకి.. 2021లో స్టార్టప్ల కోసం టీ హబ్ 33 వినూత్న కార్యక్రమాలు ఏడాదిలో 6 అంతర్జాతీయ,జాతీయ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీ హబ్�
అబిడ్స్, జనవరి 2 : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు రెండవ రోజు సందర్శకులు తరలివచ్చారు. మైదానంలో స్టాళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకుల�
మరో ప్రాంతంలో అషుర్ఖాన నిర్మాణం ఎమ్మెల్యే తరపున రూ.5లక్షలు… దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గౌతంనగర్, జనవరి 2 : ప్రజా రవాణా కోసం మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణలో భాగంగా అషు�
జవహర్నగర్లో 2020-21లో 515 మంది లబ్ధిదారులకు చెక్కులు మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో… జవహర్నగర్, జనవరి 2: ఒకప్పుడు పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే బాధ వర్ణణాతీతం. నేడు ఆ రోజులు మారాయి. ప
బోడుప్పల్, జనవరి 2: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మశాలి సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మేయర్ బుచ్చిరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ �
కందుకూరు, జనవరి 2 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస�
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న వాహనదారులు హిమాయత్నగర్,జనవరి2: హిమాయత్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రమా దకరమైన మూలమలుపులు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు, రోడ్డుపైనే వ�
కంటోన్మెంట్లో బరితెగిస్తున్న బీజేపీ నాయకులు గతంలో పూర్తయిన పనులకు శిలాఫలకాల ఏర్పాటుకు బీజేపీ యత్నం అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు గులాబీ నేతలపై దాడులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సికింద్రాబాద్, జనవరి
కూకట్పల్లిలో నేటి నుంచి.. ‘15-18’ ఏండ్ల పిల్లకు టీకాలు ఏర్పాటు చేసిన వైద్యాధికారులు బాలానగర్, జనవరి 2 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కనిపించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఆరోగ్య తెలం�
శేరిలింగంపల్లి, జనవరి 2: మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడలో రూ. 20.88 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
మియాపూర్, జనవరి 2 : కరోనాపై పోరుకు టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15-18 వయసు గల పిల్లలకు సోమవారం నుంచి ప్రత్యేక టీకా కార్�