బోడుప్పల్, జనవరి 2: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మశాలి సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మేయర్ బుచ్చిరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ �
కందుకూరు, జనవరి 2 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస�
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న వాహనదారులు హిమాయత్నగర్,జనవరి2: హిమాయత్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రమా దకరమైన మూలమలుపులు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు, రోడ్డుపైనే వ�
కంటోన్మెంట్లో బరితెగిస్తున్న బీజేపీ నాయకులు గతంలో పూర్తయిన పనులకు శిలాఫలకాల ఏర్పాటుకు బీజేపీ యత్నం అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు గులాబీ నేతలపై దాడులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సికింద్రాబాద్, జనవరి
కూకట్పల్లిలో నేటి నుంచి.. ‘15-18’ ఏండ్ల పిల్లకు టీకాలు ఏర్పాటు చేసిన వైద్యాధికారులు బాలానగర్, జనవరి 2 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కనిపించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఆరోగ్య తెలం�
శేరిలింగంపల్లి, జనవరి 2: మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడలో రూ. 20.88 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
మియాపూర్, జనవరి 2 : కరోనాపై పోరుకు టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15-18 వయసు గల పిల్లలకు సోమవారం నుంచి ప్రత్యేక టీకా కార్�
అంబర్పేట, జనవరి 2 : సెంట్రల్ ఎక్సైజ్(సీఈ) కాలనీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాలనీలో నెలకొన్న ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరి�
యూపీహెచ్సీలోఅందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలు మందులు పంపిణీ కవాడిగూడ, జనవరి 2 : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా
నిర్మాణానికి సిద్ధం..రక్షణశాఖ భూములు ఇవ్వండి ఇస్తాంబుల్కు పోటీగా నగరంలో వారసత్వ సంపద వారసత్వ,చారిత్రక సంపదకు యునెస్కో గుర్తింపు తేవాలి కంటోన్మెంట్లో 21 రహదారులను తెరిపించాలి షేక్పేట ఫ్లైఓవర్ ప్రార
కరోనా సమయంలోనూ అన్ని రంగాల్లో ఎదుగుదల రియల్, ఐటీ రంగాల్లో విశ్వవ్యాప్తమై.. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రంగం ఏదైనా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. రాష్ర్టానికే గుండ�
అమీర్పేట్, డిసెంబర్ 31: పుణ్య క్షేత్రాలను తలపించే స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎల్లమ్మ భక్తుల వాహనాల పార్కింగ్ సమస్యక�
అందుబాటులోకి షేక్పేట ఫ్లై ఓవర్ ఎస్ఆర్డీపీలో అతి పెద్ద ఫ్లై ఓవర్ను నేడు మంత్రి కేటీఆర్చే ప్రారంభం ఐటీ ఉద్యోగులకు మరింత సౌకర్యంగా వంతెన ఫ్లె ఓవర్ కింద ఆహ్లాదపరిచే తొలి పార్కు ఇదే.. సిటీబ్యూరో, డిసె�