బరితెగిస్తున్న బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు ఎమ్మెల్యే రాకముందే బీటీ రోడ్డు పనులకు అంకురార్పణ ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల సికింద్రాబాద్, జనవరి 5: పదవి టీఆర్ఎస్ పార్�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : నూతన సంవత్సరం పురస్కరించుకొని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, కూకట్పల్�
కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి సీపీ సీవీ ఆనంద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, కమిషనరేట్ కార్యాలయానికి వచ్చే వా�
ప్రొఫెసర్ రాంగోపాల్రావు ఓయూలో ఘనంగా వైస్ చాన్స్లర్స్ రీసర్చర్ అవార్డుల ప్రదానం ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: పరిశోధనల ద్వారానే ఆవిష్కరణలు సాధ్యమని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రాంగోపాల
మేడ్చల్, జనవరి 3(నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల
గణనీయంగా తగ్గిన విద్యుత్ బిల్లు భారం సమర్థవంతంగా వీధి దీపాల నిర్వహణ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చి ప్రజలకు ఇబ్బందులు తొలగించడంతోపాటు జీహెచ్ఎ�
తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఘటన మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపులోకి మంటలు కుప్పకూలిన సినిమాహాల్ పైకప్పు ప్రొజెక్టర్, సీట్లు, స్క్రీన్లు అగ్నికి ఆహుతి సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం కేపీహెచ్బీ కాలనీ, జ
ఆరో తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్న ఉత్సవాలు రైతుల ఖాతాల్లోకి ఇప్పకే రూ.17 కోట్ల 47 లక్షలు జమ ఉత్సవాలను విజయవంతం చేస్తాం: మంత్రి మల్లారెడ్డి బౌరంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతుల క్షీరాభిషేకం మేడ్చల్
పలు మోడళ్లను అవిష్కరించిన జయేష్ రంజన్ శేరి లింగంపల్లి, జనవరి 3: బ్రిటిష్ ఆటోమోబైల్ బ్రాండ్ ‘వన్ మోటో’ సంస్థ ఎలక్ట్రికల్ బైక్లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో రానున్నాయి. ఫిబ్రవరిలో నగరంలో నూతన షొర
పతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లి ప్రభుత్వ నిబంధనలు పాటించాలి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, జనవరి 3 : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వే�
ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిమన్సూరాబాద్/హయత్నగర్/వనస్థలిపురం, జనవరి 3: నిరక్షరాస్యులైన మహిళలకు విద్యాబుద్దులు నేర్పి వారిలో చైతన్యం కల్పించిన మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు �
పహాడీషరీఫ్, జనవరి 3 : ఉస్మాన్నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ చ
కొవాగ్జిన్ టీకాలు వేసేందుకు అధికారుల ఏర్పాట్లు తొలి రోజున అనూహ్య స్పందన బంజారాహిల్స్, జనవరి 3: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 15నుంచి 18ఏండ్ల వయస్సు వారికి టీకా కార్యక్రమం సోమవారం ప్రారంభమై�
రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేస్తామన్నా కంటోన్మెంట్ బోర్డు ససేమిరా…! ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిన బోర్డు అధికారులు సికింద్రాబాద్, జనవరి 3: కంటోన్మెంట్ బోర్డు అధికారుల అవివ్యాజ్య ప్రేమ కారణంగ
మియాపూర్, జనవరి 3 : కరోనా మహమ్మారిని శాశ్వతంగా తరిమేసేందుకు ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి ఆ పై వయసు వారందరికీ ఉచితంగా టీకాను అందిస్తున్నదని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్