నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న గవర్నర్, మంత్రులు ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శన అబిడ్స్, డిసెంబర్ 31 : 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శనివారం నుంచి
పోర్టల్లో చేరితే బోలెడు లాభాలు స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,57,240 నమోదు జంట నగరాల్లో 1,20,836 మంది చిక్కడపల్లి, డిసెంబర్ 31 : అసంఘటిత రంగంలోకి కార్మికుల శ్రేయస్సుకోసం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్క
వెంగళరావునగర్, డిసెంబర్ 31 : ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ ఈ ఏడాది రాష్ట్రంలోనే బెస్ట్ నంబర్వన్ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. ప్రతి సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ సారి ఎస�
పరిశోధనలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలకు ఆరోగ్య ప్రదాయినిగా ‘నీరా’ను అందించాలనే సం�
సీనియారిటీ సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానం ద్వారా ప్రతి ప్ర�
మైనర్లు భిక్షాటన చేస్తే ఫోన్ చేయండి బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన మ్ంరత్రులు తలసాని, మల్లారెడ్డి సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ) : ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం �
రూ.3,866.21 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం రూ.1,450 కోట్లతో కృష్ణా జలాల తరలింపునకు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల ప్రాంతాల్లో మెరుగ్గా నీటి సరఫరాకు రూ. 1200 కోట్ల తాగునీటి పథకం జీహెచ్ఎంసీ పరిధిలో ఉచి�
మొదటి దశలో రూ.858 కోట్లతో వరదకాల్వల అభివృద్ధి బల్దియా పరిధిలో రూ.633 కోట్లు, ఔటర్ లోపల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ.225.32 కోట్లు సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నగరాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల�
ఈ ఏడాదిలో మెరుగ్గా మౌలిక వసతుల కల్పన పారదర్శక అనుమతులు, ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు స్వచ్ఛ సరేక్షణ్లో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఏడాదిలో దూసుకుపోయిన బల్దియా సిటీబ్యూరో, డిసెంబర్ 30(నమస్
బూర్గుల గ్రామాన్ని దత్తత తీసుకున్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఆ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజకవర్గంలోని బూర్గుల గ్రా
ప్రపంచంలోనే సుదీర్ఘ సైకిల్ యాత్ర ఇప్పటికే 25,097 కిలోమీటర్లు పర్యటన సత్కరించిన రాష్ట్ర అటవీశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందిస్తూ గ్రీన్మ్యాన్ నర్ప�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుస విజయాలతో హైదరాబాద్ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్రెడ్డి మెయిన్ డ్రాకు దూసుకెళ్లాడు. దోహాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయ
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలో పనులు 1161 గజాల్లో బహుళ అంతస్తు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం రేపు శంకుస్థాపన చేయనున్నమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, డిసెంబర్ 29: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ