సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ రవీంద్రభారతి, డిసెంబర్ 29: రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాచీన సాంప్రదాయ కళలను, కళాకారులను పరిరక్షించుకోవాలని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, భాషా స�
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29: అందరూ భక్తిభావా న్ని అవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న గో ల్కొండ గ్రామంలో సర్
నలుగురు దొంగలు అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం నేరేడ్మెట్, డిసెంబర్ 29 : తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను జవహార్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాం
నియోజకవర్గంలోని ఆలయాలకు రూ.8కోట్ల 50లక్షలు మంజూరు మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్,డిసెంబర్29: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత�
పీర్జాదిగూడ, డిసెంబర్ 29: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి పర్వతాపూర్ సాయిప్రియ కాలనీ ప్లాట్స్ ఓనర్స్ గత కొన్నేండ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య లకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని మంత్రి మల్లారె�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి రూ.1.97 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం ఉప్పల్, డిసెంబర్ 29 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం అని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రామంతాపూర్ డివిజన్లోని పల�
ప్రారంభించిన మంత్రి కేటీఆర్ పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ,సబితా ఇంద్రారెడ్డి అందుబాటులోకి వచ్చిన ఒవైసీ-మిధానీ జంక్షన్ ఫ్లైఓవర్ హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధి హైదరాబాద్ సిటీబ్యూ
శనివారం ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలుపెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవులు మేడ్చల్, డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలో క్రైస్తవులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చర్చీల్లో శ�
9637474999కు కాల్ చేయండిఖైరతాబాద్, డిసెంబర్ 20 : హిందూ సంప్రదాయంలో దేవీ దేవతల చిత్రపటాలు ప్రతి గృహంలో దర్శనమిస్తాయి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కార్డుబోర్డు, కర్రతో తయారు చేసిన పటాలు కావడంతో అవి దెబ�
హాజరుకానున్న సీఎం కేసీఆర్, ప్రముఖులుఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి క్రిస్మస్ వేడుకలను సీఎం కేస�
అన్నదాత కోసం కదం తొక్కిన గులాబీ సేన రైతులను మోసగించే ఏ ప్రభుత్వం నిలబడదు: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, డిసెంబర్ 20: రైతన్నలను మోసగించే ఏ ప్రభుత్వం నిలబడదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్�
ధాన్యం కొనాల్సిందే కేంద్రం వైఖరిని నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ దహనం శంషాబాద్ రూరల్, డిసెంబర్ 20 : వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే ప్రక�