శనివారం ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలుపెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవులు మేడ్చల్, డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలో క్రైస్తవులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చర్చీల్లో శ�
9637474999కు కాల్ చేయండిఖైరతాబాద్, డిసెంబర్ 20 : హిందూ సంప్రదాయంలో దేవీ దేవతల చిత్రపటాలు ప్రతి గృహంలో దర్శనమిస్తాయి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కార్డుబోర్డు, కర్రతో తయారు చేసిన పటాలు కావడంతో అవి దెబ�
హాజరుకానున్న సీఎం కేసీఆర్, ప్రముఖులుఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి క్రిస్మస్ వేడుకలను సీఎం కేస�
అన్నదాత కోసం కదం తొక్కిన గులాబీ సేన రైతులను మోసగించే ఏ ప్రభుత్వం నిలబడదు: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, డిసెంబర్ 20: రైతన్నలను మోసగించే ఏ ప్రభుత్వం నిలబడదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్�
ధాన్యం కొనాల్సిందే కేంద్రం వైఖరిని నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ దహనం శంషాబాద్ రూరల్, డిసెంబర్ 20 : వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే ప్రక�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కేంద్ర వైఖరికి నిరసనగా గులాబీ శ్రేణుల ఆందోళన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం మియాపూర్, డిసెంబర్ 20 : సింహభాగం ప్రజలు ఆధార పడ్డ వ్యవసాయ రంగాన్ని నానాటికీ బలోపేతం
వైఖరి మానకుంటే తగిన బుద్ధి చెబుతాం.. నిరసన కార్యక్రమాలు మోడీ దిష్టిబొమ్మ దహనం.. పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, నేతలు కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడ
ధాన్యం కొనుగోళ్లపై వినూత్న నిరసనలు రైతు వ్యతిరేక విధానాలపై భగ్గుమన్న గులాబీ శ్రేణులు, రైతులు ప్రధాని దిష్టిబొమ్మ దహనం పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ శ్రేణులు కు�
నల్లా కనెక్షన్కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి జలమండలి అధికారులతో సమీక్షలో విప్, ఎమ్మెల్యే, అరెకపూడి గాంధీ మియాపూర్, డిసెంబరు 20 : ప్రభుత్వం 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నదని ఈ అవకాశ
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట/గోల్నాక, డిసెంబర్ 20: నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ముఖ్యంగా �
రైతులకు అండగా టీఆర్ఎస్ నాయకులు ప్రధాని, కేంద్రందిష్టి బొమ్మలు దహనం మెహిదీపట్నం, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్రావు అన్నా�
ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర నాయకులు తలా ఒక మాట మాట్లాడుతూ రైతాంగాన్ని గందరగోళానికి గురిచేస్తున్నారుముఠా గోపాల్ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనఛెరైతు వ్యతిరేక విధానాలపై మండిపాటుప్రభుత్వం దిష్టి�