చెరువుల్లోకి 5.50 లక్షల రొయ్య పిల్లలు మేడ్చల్, జనవరి 9(నమస్తే తెలంగాణ): మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది తెలంగాణ సర్కారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్నది. చేప పిల్లల పంపిణీతో ప�
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు రోజూ 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ పిచికారీ ఆరు జోన్లలో 500 మందితో ప్రత్యేక టీంలు త్వరలో ప్రతి సర్కిల్లో రెండు ఐసొలేషన్ కేంద్రాలు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కర�
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తేతెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. నూతన లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్�
సాగునీరు పుష్కలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, కేంద్రం వైఖరి వల్లే రాష్ట్ర రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్
నేటి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ 60 ఏండ్లు పైబడిన వృద్ధులు,హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా.. జిల్లా, ఏరియా దవాఖానలు, పీహెచ్సీలు,సీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో టీకాలు వృద్ధుల కోసం అన్ని కేంద్రాల్ల
శేరిలింగంపల్లి, జనవరి 9: అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బ�
టీనేజర్లందరికీ కరోనా టీకా..ఉమ్మడి బాలానగర్లో.. టీకా లక్ష్యం 15 వేలువారం రోజుల్లో 12 వేల మందికి టీకాలుకేపీహెచ్బీ కాలనీ, జనవరి 9 : కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలవుతున్నది. కరోనా న
‘ఆపి’ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమవెంగళరావునగర్, జనవరి 9 : దేశంలో అత్యధిక శాతం మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఇది ఆందోళనకరమని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజ�
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డినేరేడ్మెట్, జనవరి 9: సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ఒక ప్రతీక అని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ
ఉత్సవాలకు ముస్తాబైన మల్లికార్జున స్వామి దేవాలయం సైదాబాద్, జనవరి 9: జంటనగరాల్లోనే ప్రసిద్ధి చెందిన సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలోని మల్లికార్జున దేవాలయం (పుట్టమన్ను)లో మల్లన్న కల్యాణోత్సవాలకు ఆలయం ముస్త
గాయపడిన పారిశుధ్య కార్మికుడు వాంబే క్వార్టర్స్లో ఘటన ఉద్దేశపూర్వకంగానే.. తోటి కార్మికుల ఆరోపణ గతంలోనూ ఇలాగే జరిగిందని ఆవేదన సైదాబాద్, జనవరి 8: పై అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వేడి గంజి కిందకు
ప్రభుత్వ విద్యాసంస్థల్లోత్వరలో ఏర్పాటు డిజిటల్ బోధనకు అన్ని చర్యలు ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి బడంగ్పేట, జనవరి 7 : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ
త్వరలో జీవో 58, 59 దరఖాస్తులకు పరిష్కారం చారిత్రక కట్టడాలు ఆకర్షణీయంగా ఉండాలి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం నాలాలకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం మున్సిపల్ సమీక్షలో మంత్రి తలసాని సిటీబ్యూరో, జనవరి 7 (నమస్త
‘ల్యాబ్ టు మార్కెట్’ పేరుతో జేఎన్టీయూ చర్యలు పబ్లికేషన్లకే పరిమితమైన పరిశోధనలను వెలికితీసే యత్నం ఈ నెల 21, 22 తేదీలలో ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ జేఎన్టీయూ జే-హబ్ ఆధ్వర్యంలో శిక్షణ సిటీబ్యూరో, జనవర�