ముషీరాబాద్, జనవరి 11: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చికిత్స పొందిన పలువురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మంగళవారం పంపిణీ చేశారు. అ�
ఇక్కడి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవు.?ప్రజలకు మంచిచేయాలనే ఆలోచన ఉంటే రండి.. శిక్షణ ఇస్తాంరైతు బంధు సంబురాల్లో మంత్రి మల్లారెడ్డిమేడ్చల్/శామీర్పేట, జనవరి10(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్
ఎస్సీ రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణమేడ్చల్, జనవరి10(నమస్తే తెలంగాణ): పాల ఉత్పత్తుల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మేడ్చల్ జిల్లాలో మొదటి దశలో పైల
దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించిన మంత్రి హరీశ్ రావుమలక్పేట ఏరియా ఆసుపత్రిలోనూ తనిఖీలుసుల్తాన్బజార్ / సైదాబాద్, జనవరి 10: ఉస్మానియా, మలక్పేట ఏరియా ఆసుపత్రులలో ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్న�
దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ పెంపువిలువైన వస్తువులను వెంట తీసుకెళ్లండిచైనా మాంజా వాడితే జైలుకే..రాచకొండ సీపీ మహేశ్భగవత్సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఈ సంక్రాంతికి ఊరెళ్తున్నాం…చాలా సంతోషం�
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు ఓర్వలేకనే ప్రతిపక్షాల లేనిపోని ఆరోపణలు టీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు విమర్శించడం సిగ్గుచేటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
దేశానికి దిక్సూచి తెలంగాణ వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్ బీజేపీది రైతు వ్యతిరేక విధానాలు కంటోన్మెంట్లో ఘనంగా వారోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సికింద్
బాలానగర్, జనవరి 10 : ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జికి లిఫ్ట్ సదుపాయంతో పాటు మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్త�
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 10 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ �
గోల్నాక, జనవరి 10 : నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ శాఖ ల అధికారులను �
మెహిదీపట్నం, జనవరి 10 : ప్రజలకు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిని అందిస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలో నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, ఎంఐఎం కా�
యూపీహెచ్సీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అబిడ్స్, సుల్తాన్బజార్, జనవరి 10 : వృద్ధులు, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 15 – 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినే�
రాష్ట్రంలో పర్యటించడం అదృష్టంగా భావించాలి ఆదివాసి సమ్మేళన్ ముగింపు సదస్సులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 9 : దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్�