బాలానగర్, జనవరి 10 : ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జికి లిఫ్ట్ సదుపాయంతో పాటు మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్త�
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 10 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ �
గోల్నాక, జనవరి 10 : నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ శాఖ ల అధికారులను �
మెహిదీపట్నం, జనవరి 10 : ప్రజలకు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిని అందిస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలో నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, ఎంఐఎం కా�
యూపీహెచ్సీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అబిడ్స్, సుల్తాన్బజార్, జనవరి 10 : వృద్ధులు, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 15 – 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినే�
రాష్ట్రంలో పర్యటించడం అదృష్టంగా భావించాలి ఆదివాసి సమ్మేళన్ ముగింపు సదస్సులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 9 : దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్�
చెరువుల్లోకి 5.50 లక్షల రొయ్య పిల్లలు మేడ్చల్, జనవరి 9(నమస్తే తెలంగాణ): మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది తెలంగాణ సర్కారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్నది. చేప పిల్లల పంపిణీతో ప�
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు రోజూ 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ పిచికారీ ఆరు జోన్లలో 500 మందితో ప్రత్యేక టీంలు త్వరలో ప్రతి సర్కిల్లో రెండు ఐసొలేషన్ కేంద్రాలు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కర�
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తేతెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. నూతన లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్�
సాగునీరు పుష్కలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, కేంద్రం వైఖరి వల్లే రాష్ట్ర రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్
నేటి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ 60 ఏండ్లు పైబడిన వృద్ధులు,హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా.. జిల్లా, ఏరియా దవాఖానలు, పీహెచ్సీలు,సీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో టీకాలు వృద్ధుల కోసం అన్ని కేంద్రాల్ల
శేరిలింగంపల్లి, జనవరి 9: అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బ�
టీనేజర్లందరికీ కరోనా టీకా..ఉమ్మడి బాలానగర్లో.. టీకా లక్ష్యం 15 వేలువారం రోజుల్లో 12 వేల మందికి టీకాలుకేపీహెచ్బీ కాలనీ, జనవరి 9 : కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలవుతున్నది. కరోనా న