సీసీసీ నిర్మాణ పనులు పరిశీలించిన సీపీ ఆనంద్ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కమాండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో నగరానికి మూడో కన్నుగా మారనుందని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్లో ని�
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కాలిబూడిదైన విలువైన దస్ర్తాలు భయంతో పరుగులు తీసిన సిబ్బంది సికింద్రాబాద్, జనవరి 12: మిట్ట మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయం…..అందరూ భోజనం చేస్�
అర్హులైన వారికి ఫోన్ద్వారా సమాచారం60 ఏండ్లు పైబడిన, రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వారు అర్హులుజంట సర్కిళ్లలో ఆరు కేంద్రాలలో బూస్టర్ డోస్ టీకాలు కేపీహెచ్బీ కాలనీ, జనవరి 12 : కరోనా మహమ్మారి వివిధ రూప�
స్వామి వివేకానంద జయంతిలో విప్ అరెకపూడిగాంధీమియాపూర్, జనవరి 12 : వివేకానందుడి 157వ జయంతిని వివేకానందనగర్ డివిజన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలప�
150 వెంటిలేటర్లు..200పైగా ఐసీయూ బెడ్లువందకు పైగా అనుమానిత చిన్నారులకు కొవిడ్ పరీక్షలు సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వంద మందికి పైగా చిన్నారులకు కొవిడ్ �
మన్సూరాబాద్, జనవరి 12: ఎల్బీనగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివ
ప్రతి పడకకూ ఆక్సిజన్ కల్పించేలా చర్యలు అత్యవసరమైతేనే సాధారణ అడ్మిషన్లు, శస్త్రచికిత్సలు ఆస్పత్రిలో సిబ్బందికి సెలవులు రద్దు సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్: గ్రేట
ఉపాధ్యాయుడి నుంచి ఉన్నతాధికారిగా ఎదిగిన పద్మశ్రీ డాక్టర్ టీవీ నారాయణబాల్య దశలో తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు..సుల్తాన్ బజార్, జనవరి 11: అసాధ్యం అనే పదం ఎంత మాత్రం ఈయన దరిదాపులకు కూడా ర
రైతుబంధు వారోత్సవాలలో మంత్రి చామకూర మల్లారెడ్డిమేడ్చల్, జనవరి 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని క�
మియాపూర్, జనవరి 11: ఐటీ రంగానికి నిలయమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామి గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు.. ఇందుకనుగుణంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మంత్రి
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ;ఉప్పల శ్రీనివాస్ గుప్తాకవాడిగూడ, జనవరి 11: స్వరాష్ట్ర సాధన తర్వాత వ్యవసాయ రంగం రూపు మార్చి.. రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప�