‘దావత్ వితౌట్ దారు’తో మద్యం అనర్థాలపై విస్తృత ప్రచారం.. జిందగీ ఇమేజెస్ ఫేస్బుక్లో ఆలోచన రేకెత్తించే ఫొటోలు, పోస్టులు సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో మనుషులు విచక్షణ కోల్పోతున్నారు
ఆయుర్వేద మందు పేరిట టోకరా ఓ ఉద్యోగి వద్ద రూ.1.14 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు వెంగళరావునగర్, జనవరి 7 : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్య దూరం చేస్తామంటూ ఓ ఉద్యోగి వద్ద ఆగంతకులు రూ.1.14 లక్షలు కొట్టేశారు. ఎస్ఆర్న
కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జ్వరం, జలుబు, దగ్గు, ఒంటినొప్పుల పరిశీలన కోసం లక్షణాలుంటే మందులు, ఐసొలేషన్ కిట్లు అందజేత జీహెచ్ఎంసీ పరిధిలో మొదలైన సేవలు తొలిరోజు 24,423 మందికి ఓపీ సేవలు మాయదారి కర�
కౌన్ బనేగా కరోడ్పతిని తలపించిన హిందీ క్విజ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా.. సెయింట్ జార్జెస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో నిర్వహణ సిటీబ్యూరో, జనవరి 7 ( నమస్తే తెలంగాణ ) : ప్రశ్నలతో సవాల్ విసురుతూ.. జవాబులు చె
దసరా లోపు 31 ఎస్టీపీలు అందుబాటులోకి తేవాలి నిర్మాణ ఏజెన్సీలకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశాలు సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వంద శాతం మురుగును శుద్ధి చేయడమే లక్ష్యంగా సుమారు రూ.3,800 కోట్లతో �
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 536 చెరువులు చెరువుల హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపు కబ్జా చేసిన వారికి నోటీసులు..! మేడ్చల్, జనవరి7 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిరక�
అందుబాటులోకితీసుకొస్తామన్నబల్దియా కమిషనర్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ ) : నాణ్యమైన వైద్య సేవలను పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలన
కాచిగూడ,జనవరి 7: అంబర్పేట నియోజకవర్గంలోని పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్డి�
సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీమియాపూర్, జనవరి 7 : ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమాంతర రహదారులకు విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్�
సైదాబాద్, జనవరి 7 : పాఠశాలల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ పరిశీలించారు. శుక్రవారం శంకేశ్వరబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్ టీకా �
జవహర్నగర్, జనవరి 7: అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. శుక్రవారం కార్పొరేషన్లోని మ్యాగి హై స్కూల్ విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు.