అదృశ్యమైన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కుషాయిగూడ డిపో సమీపంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో గత కొంత కాలంగా తిరుమల్రా�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సమస్యలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ అధికారుల జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని సులేమాన్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు �
గంజాయి నిల్వ చేసిన ప్రాంతాలపై దాడులు జరిపిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు 2.86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ డీపీఈఓ సీహెచ్.విజయ్ పర్యవేక్షణలో జాలిహనుమాన్ ప్రాంతంలో దాడులు న�
మద్యం మత్తులో భార్యతో గొడవ పడి హత్య చేసిన భర్త రమావత్ శ్రీనుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రొపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు.
: ప్రయాణికులకు ఉత్తమ సేవలందించడం హర్షణీయని ఆర్టీసీ రిజినల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో లో ప్రయాణికులకు ఉత్తమ సేవలందించిన బర్కత్పుర డిపోకు చెందిన కండక్టర్ యాదయ్య, �
దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ.. బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల కాన్పు అంటే తల్లిదండ్రులకు ఆర్థికభారం. ప్రైవేట్కెళితే టెస్ట్లు, ఇతర ఖర్చులు తడిసిమోపెడవుతాయి. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా కాసుల కోసం సిజేరియన్ చేసి వేలల్లో గుంజ
నగరంలో అరుదైన కళా ఖండాలకు కేరాఫ్ అడ్రస్గా సాలార్జంగ్ మ్యూజియం కొన్నేండ్లుగా కొనసాగుతున్నది. ఆ మ్యూజియం.. విభిన్న రకాల చారిత్రక వస్తువుల భాండాగారం. నిజాం వస్తువుల నుంచి యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య �
లోన్ యాప్లలో పాత డేటాను సేకరించి, కొత్తగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాము ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పినా.. లింక్ క్లిక్ చేసి ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నది. పారిశుధ్యం, పచ్చదనం పెంపు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మెరుగైన పౌర సేవల కల్పన ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యం�
డెలివరీ చేద్దామంటే చేతిలో వాహనం లేదు.. రోజుకు 20 మందికి మాత్రం గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా.. తన అక్రమ వ్యాపారాన్ని ఎవరూ గుర్తించకుండా.. ఓ గంజాయి స్మగ్లర్ వినూత్న ఆలోచనకు శ్రీక
పెద్దఅంబర్పేటలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టి ంచింది. బ్రేకులు ఫెయిలై స్కూల్ బస్సు సెక్యూరిటీ గార్డుపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
‘మానవ సేవే మాధవ సేవ’ అన్న నానుడిని నూటికి నూరుపాళ్లు నమ్ముతారు ఆయన. తాను చదువుకున్న విద్యను పదిమందికీ పంచుతూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారు. రుద్రాక్షల వల్ల కలిగే లాభాలను భక్తులకు తెలియజేస్తున్నారు.
నగర కేంద్ర గ్రంథాలయం పరిధిలో రూ.65 లక్షలతో కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి పాఠకులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు అందుబాటులో తెచ్చామని గ్రంథాలయం చైర్పర్సన్ ప్రసన్న రాంమూర్తి తెలిపారు. మంగళవారం చిక్కడపల్లిల�
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మే 20 నుంచి జూన్ 5 వరకు కొనసాగే పట్టణ ప్రగతిపై జీహెచ్ఎంసీ ప్