నేషనల్ కమ్యూనికేబుల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటా సర్వే కొనసాగుతోంది. యూపీహెచ్సీ సిబ్బంది బస్తీల్లోని నివాసాలకు వెళ్లి నివాసముంటున్న వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చ�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం గౌతంనగర్లో సన్ఫ్లవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక కార్పొరేటర్ సునితారాము య
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టు కాలనీలో ఏర్పాటు చేసిన పార్కు పచ్చనిచెట్లతో కళకళళాడుతున్నది.
పేద ప్రజలు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్తీలు, కాలనీలలో సామూహిక కార్యక్రమాల నిర్వహణకు సా మాజిక భవనాల స్�
మాడభూషి సాహిత్య కళాపరిషత్తు, మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ సంయుక్తాధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ 84వ జన్మదినం సందర్భంగగా జూలై 1న జూమ్ యాప్ ద్వారా కవి సమ్మేళనం నిర్వహిస్తున్న
చెరువులు నిండుకుండలా మారితే స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు.కానీ బోడుప్పల్ నగరపాలక సంస్థ చెంగిచర్ల చింతల చెరువులోకి నీరు సంవృద్ధిగా చేరడంపై స్థానికుల నుంచి బిన్నాభిప్రాయాలు వ్�
అదృశ్యమైన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కుషాయిగూడ డిపో సమీపంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో గత కొంత కాలంగా తిరుమల్రా�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సమస్యలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ అధికారుల జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని సులేమాన్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు �
గంజాయి నిల్వ చేసిన ప్రాంతాలపై దాడులు జరిపిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు 2.86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ డీపీఈఓ సీహెచ్.విజయ్ పర్యవేక్షణలో జాలిహనుమాన్ ప్రాంతంలో దాడులు న�
మద్యం మత్తులో భార్యతో గొడవ పడి హత్య చేసిన భర్త రమావత్ శ్రీనుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రొపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు.
: ప్రయాణికులకు ఉత్తమ సేవలందించడం హర్షణీయని ఆర్టీసీ రిజినల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో లో ప్రయాణికులకు ఉత్తమ సేవలందించిన బర్కత్పుర డిపోకు చెందిన కండక్టర్ యాదయ్య, �
దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ.. బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల కాన్పు అంటే తల్లిదండ్రులకు ఆర్థికభారం. ప్రైవేట్కెళితే టెస్ట్లు, ఇతర ఖర్చులు తడిసిమోపెడవుతాయి. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా కాసుల కోసం సిజేరియన్ చేసి వేలల్లో గుంజ
నగరంలో అరుదైన కళా ఖండాలకు కేరాఫ్ అడ్రస్గా సాలార్జంగ్ మ్యూజియం కొన్నేండ్లుగా కొనసాగుతున్నది. ఆ మ్యూజియం.. విభిన్న రకాల చారిత్రక వస్తువుల భాండాగారం. నిజాం వస్తువుల నుంచి యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య �