దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్న ఏకైక కమిషనర్ అనిల్ కుమార్ అని తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి క్రిష్ణమాచారి, జేఏసీ కన్
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం అల్లకల్లోలం అవుతుందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి
ఇరువై రోజుల్లో కైత్లాపూర్ ఆర్వోబీ అందుబాటులోకి వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష
సమష్టి కృషితో కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ అన్నారు. మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని గాంధీగిరిజన బస్తీ కమ్యూనిటీహాల్లో అంతర్జాతీయ హైపర్టెన్షన్ డే సందర్భంగా ఆరోగ్య శి�
పేద, మధ్య తరగతి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో మధ్య తరగతి వర్గాల ప్రజల శుభకార్యాలకు కల్యాణ మండపం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ కల్యాణ మండపం అసంపూర్తిగా �
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని గాంధీగిరిజన బస్తీ కమ్యూనిటీహాల్లో అంతర్జాతీయ హైపర్టెన్షన్ డే సందర్భంగా ఆరోగ్య శి�
రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్, సోమాజిగూడ, సనత్నగర్ డివిజన్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్పొరేటర్లు పి. విజయా రెడ్డి, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కొలను �
గ్రామాల నుంచి వలసలను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నది. మండలం వ్యాప్తంగా మొత్తం 10,300 జాబ్ కార్డులున్నాయని అధికారులు తెలిపారు. జాబ్కార్డు దారులు ఉపాధి
సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని నేదునూరు, జైత్వారం, తిమ్మాపూర్, లేమూరు, అగర్మియాగూడ, దన్నారం, దెబ్బడగూడ, సర్పంచులు రామకృ�
ఫ్లాట్ కొనుగోలు వివాదంలో ఓనర్ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని షేక్పేట, నానక్రామ్గూడకు చెందిన రమేశ్రెడ్డికి పీర్జాదిగ�