తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల 614 జయంతి మహోత్సవాలు సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.
తిరుమల కొండపై అన్నమయ్యకు సముచిత స్థానం కల్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. అన్నమయ్య 614 జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి,
లారీ అతివేగం ఒకరిని మింగేసింది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి వీరభద్రానగర్కు చెందిన శివాని(21) దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటూ కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్నద�
ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ కేటుగాళ్లు పలువురిని �
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో,
పాలసీదారు మృతిచెందినా బీమా చెల్లించరా అంటూ భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వినియోగదారుల ఫోరం-1 మొట్టికాయలు వేసింది. 45 రోజుల్లోగా రూ.5.8లక్షల బీమాతో పాటు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింద
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వివిధ భాషలలో హాస్య పుస్తకాలు రచించి ప్రత్యేకతను చాటుకున్న డాక్టర్ తుర్లపాటి వెంకటేశ్వర్ రావుకు వండర్ బుక
హైదరాబాద్ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ వద్ద నుంచి సుంకిశాల ద్వారా నీటిని తీసుకురావడం సాహసోపేతమైన నిర్ణయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ �
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ అవుతుండటంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నది.