అపరిష్కృత సమస్యలకు అక్కడే పరిష్కారం యూసుఫ్గూడలో 25 టీమ్లు ఏర్పాటు ఒర్కో వార్డుకు 5 టీమ్లతో పనులు జూబ్లీహిల్స్, మే17: అపరిష్కృత సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈనెల 20 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే గడ్డిఅన్నారం టిమ్స్తో పాటు పరిసరాల్లోని పోలీస్స్టేషన్, పార్కు, సబ్స్టేషన్, వాటర్ రిజర్వాయర్ల నిర్మాణాల డిజైన్ల తయారీకి ఆర్కిటెక్ట్ సుమేర్దార్త�
మెట్రో రెండోదశలోని మార్గాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశకు సంబంధించి పలు మార్గాలను అధ్యయనం చేసిన ఢిల్లీ మెట్రోరైల్ ప్రభుత్వానికి డీపీఆర్ను అందజేసింది.
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల 614 జయంతి మహోత్సవాలు సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.
తిరుమల కొండపై అన్నమయ్యకు సముచిత స్థానం కల్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. అన్నమయ్య 614 జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి,
లారీ అతివేగం ఒకరిని మింగేసింది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి వీరభద్రానగర్కు చెందిన శివాని(21) దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటూ కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్నద�
ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ కేటుగాళ్లు పలువురిని �