నెల్లూరు-సూళ్లూరుపేట స్టేషన్ల మధ్య రెండు మెమో, విజయవాడ- చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య మరో రెండు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ రైళ్లు ఈ నెల 17న
సమకాలీన, సామాజిక అంశాలను జోడిస్తూ మానవ జాతికి మార్గ నిర్దేశకత్వం చేసే దివ్య సందేశాల సంకలనం ‘సనూతన స్ఫూర్తి’ గ్రంథమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వర రావు అన్నారు. స్ఫూర్తి కుటుంబం తెలంగాణ �
గోల్కొండ కోట వద్ద ప్రపంచ డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా హైద్రాబాద్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి ఆధ్వర్యంలో పీహెచ్సీల సిబ్బంది, ఏఎన్ఎంలు, డాక్టర్లు, సిబ్బంది సోమవారం ర్యాలీని నిర్వహించ�
శంఖారావం’ పాదయాత్రలో ఎమ్మెల్యే గోపీనాథ్ ఎర్రగడ్డ, మే 16: సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలపెట్టిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
తెలంగాణ ఆటోమోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, తెలంగాణ ఆటో, క్యాబ్ లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాచారంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
హాజరైన మంత్రి మల్లారెడ్డి తరలి వచ్చిన భక్త జనం ఘట్కేసర్,మే 16 : పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగ�
వినాయక్నగర్లో ప్రజాదర్బార్ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరగా పరిష్కరిస్తామని హామీ నేరేడ్మెట్, మే 16: నియోజకవర్గంలో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్�
ఈ వారంలో ప్రకటించే అవకాశం వడ్డీ మాఫీ పొందనున్న మూడు లక్షల మంది సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ ) : ఆస్తిపన్ను చెల్లింపులో మొండి బకాయిదారులకు ప్రభుత్వం మరోసారి వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను ప్రకటించ�
వరుసగా 5 ఏండ్లు కరువొచ్చినా తాగునీటి కొరత ఉండదు ఔటర్ చుట్టూ రింగ్మెయిన్ వ్యవస్థ 2072 నాటికి 71 టీఎంసీల అంచనాతో ప్రణాళికలు కృష్ణా ఫేజ్-4, 5 చేపట్టేలా సివిల్వర్క్స్ పనులు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడ