కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో,
పాలసీదారు మృతిచెందినా బీమా చెల్లించరా అంటూ భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వినియోగదారుల ఫోరం-1 మొట్టికాయలు వేసింది. 45 రోజుల్లోగా రూ.5.8లక్షల బీమాతో పాటు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింద
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వివిధ భాషలలో హాస్య పుస్తకాలు రచించి ప్రత్యేకతను చాటుకున్న డాక్టర్ తుర్లపాటి వెంకటేశ్వర్ రావుకు వండర్ బుక
హైదరాబాద్ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ వద్ద నుంచి సుంకిశాల ద్వారా నీటిని తీసుకురావడం సాహసోపేతమైన నిర్ణయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ �
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ అవుతుండటంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నది.
నెల్లూరు-సూళ్లూరుపేట స్టేషన్ల మధ్య రెండు మెమో, విజయవాడ- చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య మరో రెండు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ రైళ్లు ఈ నెల 17న
సమకాలీన, సామాజిక అంశాలను జోడిస్తూ మానవ జాతికి మార్గ నిర్దేశకత్వం చేసే దివ్య సందేశాల సంకలనం ‘సనూతన స్ఫూర్తి’ గ్రంథమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వర రావు అన్నారు. స్ఫూర్తి కుటుంబం తెలంగాణ �
గోల్కొండ కోట వద్ద ప్రపంచ డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా హైద్రాబాద్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి ఆధ్వర్యంలో పీహెచ్సీల సిబ్బంది, ఏఎన్ఎంలు, డాక్టర్లు, సిబ్బంది సోమవారం ర్యాలీని నిర్వహించ�
శంఖారావం’ పాదయాత్రలో ఎమ్మెల్యే గోపీనాథ్ ఎర్రగడ్డ, మే 16: సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలపెట్టిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
తెలంగాణ ఆటోమోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, తెలంగాణ ఆటో, క్యాబ్ లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాచారంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.