జీవో 111 రద్దయినా తరలింపు యథాతథం ఇప్పటికే నోటీసులు జారీ..త్వరలో మరిన్ని పరిశ్రమలు రాకంచర్లలో పారిశ్రామికవాడ అభివృద్ధి జంట జలాశయాల పరిరక్షణే ప్రధాన లక్ష్యం హైదరాబాద్, మే 14 (నమస్తేతెలంగాణ) : జంట జలాశయాలైన హి�
నాగార్జునసాగర్ తీరాన అంతర్జాతీయబౌద్ధక్షేత్రం సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణకే తలమానికం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిర్మాణం నందికొండ, మే 14;నల్ల�
కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్లలో నా పాత్ర ఆనందాన్ని మిగిల్చింది స్టాన్లీ విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించేందుకు ముందుకు రావాలి రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొండాపూర్�
రాచకొండ పరిధిలో ఏర్పాటుకు పనులు ప్రారంభం సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): రద్దీ రోడ్డును దాటే సమయంలో పాదచారులకు ఇబ్బంది లేకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సరికొత్తగా నాలుగు పాయింట్లలో పెలికాన్ సిగ్న�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాదాపూర్, మే 14: హైదరాబాద్ నగరం దినదినం అభివృద్ధి చెందుతున్నదని, ఇది అన్ని విధాల పలు రంగాలకు అనుకూలమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మ�
రూ. 47,500 తస్కరణ కాచిగూడ, మే 14: గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి..రూ.47,500లను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బర్కత
గచ్చిబౌలి-శంషాబాద్ల మధ్యే సగం రాకపోకలు ఐటీ కారిడార్- ఎయిర్పోర్టు వారధిగా ఔటర్ కొత్తగా ఇంటర్చేంజ్లు, సర్వీసు రోడ్ల విస్తరణ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా ఉన్న ఔ�
20 వేల మొక్కలు నాటేందుకు సన్నాహాలు మేడ్చల్, మే 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని శామీర్ప�
Tomato Flu | కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆంద�
ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఖైరతాబాద్, మే 14: అధికార బలంతో తమకు అవసరమైన విధంగా రాజ్యాంగాన్ని మార్చుకొంటామని, అహంభావంతో మాట్లాడిన బీజెపీ ఎంపీ అరవింద్పై రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, మే14 : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రా
రూ7.5కోట్లతో కొనసాగుతున్న పనులు ఇప్పటికే ఒక కిలోమీటరు మేర పూర్తి ముంపు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు అల్లాపూర్,మే14: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నే�