ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై భరోసాను కల్పించడం అభినందనీయమని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ఎం ముజీబ్హుస్సేనీ అన్నారు.
ఓ పత్రిక సీఈఓగా పనిచేస్తున్నానని తనకు అధికారులు, ప్రముఖ వ్యక్తులందరు పరిచయమని వారితో దిగిన ఫోటోలను చూపించి ఏదైనా పనులు ఉంటే చేసిపెడతానని అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కా�
బస్తీలు, కాలనీల్లో సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారం చూపేందుకు గురువారం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ‘సమస్యలపై శంఖారావం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనా
పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి అత్యంత సంక్లిష్టమైన కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్) శస్త్రచికిత్సను బంజారాహిల్స్లోని రెనోవా-ఎన్ఐజీఎల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు 358 కేజీల గంజాయి, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 1300 నగదు స్వాధీనం మన్సూరాబాద్, మే 11: గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎ�
నేర నియంత్రణ చాలా ముఖ్యమని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ కార్యాలయం లో బుధవారం సీ�
రాచకొండ పోలీసు కమిషనరేట్ సీసీఎస్కు చెందిన ఇన్స్పెక్టర్ దేవేందర్ను పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఫిబ్రవరిలో రాచకొండ పోలీసులు సీసీఎస్ పోలీసులు లారీ టైర్ల కంటెయినర్లను లూటీ చేస�
అనారోగ్యంతో చికిత్స పొందిన దంపతులకు ఆరోగ్య బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.
చర్లపల్లిలో కార్మికుల పిల్లల సంరక్షణకు డే కేర్ కేంద్రాలను ప్రారంభించినఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్/ చర్లపల్లి, మే 10 : పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికుల పిల్లల సంరక్షణకు కొవే సంస్థ చేస్తున్న క
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ తర్ఫీదుతో పాటు నిరుద్యోగులకు రూ.1500 పుస్తకాలు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 400 మంది పోటీ పరీక్షలకు సన్నద్ధం మేడ్చల్, మే 10(నమస్త
ఒక ఓటరుకు ఒకే చోట ఓటుహక్కు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు.