నిందితుడి డెబిట్ కార్డు నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకున్న రాచకొండ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ వ్యవహరం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాప్రాసర్కిల్లో ఈ ఏడాది (2022 -2023)కి సంబంధించి ఎర్లీబర్డ్ (ముందస్తు) ఆస్తిపన్ను చెల్లింపులు రికార్డుస్థాయిలో జరిగాయి. ఏప్రిల్ 30తో ఎర్లీబర్డ్ చెల్లింపులు ముగిసిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే అర్చకులకు ధూప, దీప, నైవేద్యం అందించడానికి కృషి చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డికి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్ష�
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిసున్నది. వేసవి సెలవులు కావడంతో అంగన్ వాడీ కేంద్రలు మూసి వేయడంతో వారి ఇండ్ల వద్దకే బాలామృతం, గుడ్లు అంగన్వాడీ టీచర్లు వెళ్లి అందజేస్తున్నార�
జైలులో పరిచయం హత్యకు దారితీసింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిర్రా సమీపంలోని షాషిబ్లీహిల్స్కు చెందిన మహ్మద్ ఒమర్ అలియాస్ చిం టూ(25) ప్లంబర్.
అసభ్యకరమైన సందేశాలతో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన మల్రాజ్ సింగ్ ఔలాక్ (29) అమెరి�