గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే అర్చకులకు ధూప, దీప, నైవేద్యం అందించడానికి కృషి చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డికి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్ష�
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిసున్నది. వేసవి సెలవులు కావడంతో అంగన్ వాడీ కేంద్రలు మూసి వేయడంతో వారి ఇండ్ల వద్దకే బాలామృతం, గుడ్లు అంగన్వాడీ టీచర్లు వెళ్లి అందజేస్తున్నార�
జైలులో పరిచయం హత్యకు దారితీసింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిర్రా సమీపంలోని షాషిబ్లీహిల్స్కు చెందిన మహ్మద్ ఒమర్ అలియాస్ చిం టూ(25) ప్లంబర్.
అసభ్యకరమైన సందేశాలతో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన మల్రాజ్ సింగ్ ఔలాక్ (29) అమెరి�
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు,
బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం ముషీరాబాద్, మే 10: విద్యానగర్లోని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా మంగళవారం గ�
పంచాయతీలో వాటర్ పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనుల కోసం పంచాయతీ నుంచి నిధులను కేటాయించి పనులు చేయిస్తున్నామని చీర్యాల్ సర్పంచ్ తుంగ ధర్మేందర్ తెలిపారు.
మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముంద
బాక్స్టైప్ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూ చించారు. నాగోల్ డివిజన్ పరిధి దేవకీ కన్వెన్షన్ హాల్ సమీ
‘చెల్లని నాణేనికి గీతలెక్కువ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మొరుగుడెక్కువ’ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానిస్తూ మాట్లాడి