మహిళలు, చిన్నారుల సంరక్షణే ప్రధాన బాధ్యతగా భరోసా కేంద్రం ఏర్పడిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్ ఆరో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. దిల్సుఖ్నగర్ న్యూ గడ్డిఅన్నారం కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి జంగయ్య యాదవ్, భూదేవి ( 58) దంపతులు నివ
రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్ఎఫ్ ప్రాంతానికి చెందిన సుకినే నాగరాణి(23) నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఓ హాస్పటల్లో స్టాఫ్ నర్స
ఓ ఆగంతకుడు స్టార్ మేకర్స్ యాప్ ద్వారా తన ఫోన్ నంబర్ను సేకరించి అసభ్యకరంగా వాయిస్ మెసేజ్లు పంపుతున్నాడని, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరించాడని ఓ టాలీవుడ్ నటి సైబరాబాద్ షీ టీమ్స్�
జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సఖీ సెంటర్లో సేవలను మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ వ�
బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు శ్రీవెన్న ఈశ్వరప్ప పేర్కొన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో మహాత్మ బసవేశ్వరున
సలీంనగర్లోని శ్రీవాణి (ఫర్హత్) దవాఖానలో శనివారం ఉదయం షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమా దం సంభవించింది. ఓపీ విభాగం పూర్తిగా దగ్ధమైంది. గేట్ పక్కనే ఉన్న ఫార్మసీకి మంటలు వ్యాపించటంతో పాక్షికంగా దెబ్బతిన్
సైదాబాద్ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో అధికారులు ఇష్టానుసారంగా పనులను కొనసాగిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ సమయంలో డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థకు అంతరాయం కలుగుతున్నదని స్థానికు�
అమెరికాకు విమానంలో బయలుదేరిన ఇద్దరు దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో వారు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. విశ్రాంత ఉద్యోగులైన రేణుక, రామకృష్ణ దంపతులు కొండాపూర్లో నివాసముంటారు.
ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం కూకట్పల్లి డివిజన్ దీనబంధు కాలనీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అ�
తెలంగాణ ఏర్పడక ముందు ఎండాకాలం వచ్చిందంటే నగరంలోని మధ్యతరగతి వారు ఇన్వర్టర్ల కోసం ఎగబడితే... అపార్టుమెంటువాసులు,ఆర్థికంగా ఉన్నవారు జనరేటర్ల వైపుచూసేవారు.
హయత్నగర్ డిపో-1లో ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ప్రపంచ అస్తమా దినోత్సవంను పురస్కరించుకుని హయత్నగర్ ఆర్టీసీ డిపో
రాష్ట్రంలోనే 2022 సంవత్సరంలో అత్యధిక ఉద్యోగ ఆఫర్లు సాధించి అనురాగ్ యూనివర్సిటీ ఘన కీర్తిని సొంత చేసుకుందని అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.