రవీంద్రభారతి ‘సరస్వతి సదనం, సరస్వతి వదనం’ ఈ వేదికపై నటరాజ స్వామి యే దర్శనమిస్తారని, ఎందరో గొప్ప కళాకారులు నృత్య ప్రదర్శన చేసి గొప్ప కళాకారులు అయ్యారని,
అల్లాపూర్లోనీ బస్తీలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శ కాలనీలుగా మారుతున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న అల్లాపూర్.. గతంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన కాలనీలు.. నేడు సకల వస
మేడ్చల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూ చించారు.
రైతును రాజు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నిజం చేస్తున్నాడు. మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు గ్రామ గ్రామాన సంబురాలు చేసుకుంటున్నారు.
ఏసుక్రీస్తు లోకరక్షణ కోసం శిలువ ఎక్కిన రోజును గుర్తుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ�
గత కొన్నేళ్లుగా గ్రేటర్ను వర్షాకాలం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. నాలాల ఆక్రమణలు, మత్తడిపై నిర్మాణాలు చేపట్టడంతో చాలా చోట్ల చెరువు కట్ట కింద ఉండే కాలనీలతో పాటు వెనుక ఉన్న కాలనీలు వర్షాకాలం వచ్చిం�
తెలంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాలు ఉన్నతంగా బతకాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని, ఆ కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో దేశమ
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బంధు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమాన గౌరవం ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్లోని భగత్సింగ్నగర్లోని మసీదులో బట్టల పంపిణీ కార్యక్రమానికి మంత్రి �
వేసవిలో క్రీడల శిక్షణ శిబిరాల నిర్వహణకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల 25 నుంచి మే 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.