నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు కోర్టులో చార్జిషీట్ దాఖలు ఈ ఏడాది డ్రైవింగ్ లైసెన్స్లు లేనివారిపైనే ఎక్కువ కేసులు సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తలేరా.. అయ
నార్మాక్స్ పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక సొమ్ము రూ.20.20 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హయత్నగర్లోని మదర్ డెయిరీ సంస్థలో నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి,
ముంబై వెస్ట్రన్ నేవల్ కమాండ్ లో జరిగే షిప్ అటాచ్మెంట్ క్యాంపునకు హయత్నగర్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల బీకాం రెండో సంవత్సరం చదువుతు న్న ఎన్సీసీ క్యాడెట్స్ అద్దంకి రవి తేజ,
35 తులాల బంగారం.. 17 లక్షల నగదు పోయినట్లు ఫిర్యాదు బడంగ్పేట, ఏప్రిల్ 29: ఓ ఏఎస్ఐ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లారు. మీర్పేట సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. విజయపురికాలనీల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో గులా బీ దళం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మం త్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.
రవీంద్రభారతి ‘సరస్వతి సదనం, సరస్వతి వదనం’ ఈ వేదికపై నటరాజ స్వామి యే దర్శనమిస్తారని, ఎందరో గొప్ప కళాకారులు నృత్య ప్రదర్శన చేసి గొప్ప కళాకారులు అయ్యారని,
అల్లాపూర్లోనీ బస్తీలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శ కాలనీలుగా మారుతున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న అల్లాపూర్.. గతంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన కాలనీలు.. నేడు సకల వస
మేడ్చల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూ చించారు.
రైతును రాజు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నిజం చేస్తున్నాడు. మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు గ్రామ గ్రామాన సంబురాలు చేసుకుంటున్నారు.
ఏసుక్రీస్తు లోకరక్షణ కోసం శిలువ ఎక్కిన రోజును గుర్తుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ�
గత కొన్నేళ్లుగా గ్రేటర్ను వర్షాకాలం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. నాలాల ఆక్రమణలు, మత్తడిపై నిర్మాణాలు చేపట్టడంతో చాలా చోట్ల చెరువు కట్ట కింద ఉండే కాలనీలతో పాటు వెనుక ఉన్న కాలనీలు వర్షాకాలం వచ్చిం�