గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముఠాలపై మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా ప లు గంజాయి ముఠాలను పట్టుకుని జైలుకు పంపి.. కోట్ల విలువ చేసే గంజాయిని, ఇతర మత్తు పదార్థాలను స�
నగర నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియం నేడు అక్రమ పార్కింగ్లు, డంపింగ్ యార్డుగా మారింది. ఈ స్టేడియానికి ప్రతిరోజూ వందలాది మంది యువకులు, మహిళలు వచ్చి వ్యాయామం చేస్తారు.
నగరంలో ఇక నుంచి డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రెండు డ్రోన్ కెమెరాలతో బందోబస్తు నిర్వహణ విజయవంతంగా జరుగడంతో ఇక నుంచి సైబరాబాద్, రాచ�
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈసీఐఎల్ ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించామని ఈసీఐఎల్ చైర్మన్, ఎండీ రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే రిటైడ్ పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సభ్యుల బృందం సోమవారం ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్య�
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్,ఏప్రిల్1: కులమతాకతీతంగా పేద మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రభుత్వం అన్ని వర్గాల కు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. శుక్రవారం పేట్
మురుగు సమస్యల కోసం రూ.22కోట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిలింనగర్లో పనులు ప్రారంభం బంజారాహిల్స్,ఏప్రిల్ 1: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం రూ.22కోట్ల నిధ�
పనులప్రారంభోత్సవంలో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, ఏప్రిల్1: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీ�
ఆలయాల ముస్తాబు పలు దేవాలయాల్లో ఉగాది వేడుకలు ధోపత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు అంబర్పే ట, ఏప్రిల్ 1 ఉగాది సందర్భంగా అంబర్పేటలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో పండుగ వేడుకలు జరగనున్నాయి. నల్లకుంట శంకరమఠంలో
సర్కిళ్లలోశేరిలింగంపల్లి ప్రథమ స్థానం సంవత్సరానికి వసూళ్లలో రికార్డు కంటే రూ. 20.65 కోట్లు అధికం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2021-22 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను వసూళ్లలో శేరిలింగంప�