పట్టుబట్టి చదివి తే.. విజయం తప్పకుండా వరిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పో టీ పరీక్షల్లో నిరుద్యోగులు తమ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ వేదికగా �
మహా నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్న ట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యం కోసం చందానగర్ మదీనాగూడ, దీప్తిశ్రీనగర్, పీ�
ఓ రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమని విచారణలో తేలింది. హత్యకు కారకులైన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్క�
ఓఆర్ఆర్ -2లో మొదటి ప్రాధాన్యత ప్రాంతాల్లో శరవేగంగా పనులు క్షేత్రస్థాయి పర్యటనలో జలమండలి ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఓఆర్ఆర్ ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలని జలమండలి ఎండీ దానకిశ�
పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, గ్యాస్ సిలిండర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్లపై ధరలను పెంచి సామాన్యులపై ఆర్థిక భారం మోపడాన్ని నిరసిస్తూ చార్మినార్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు గురువారం చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు.
పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్
కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ కళాశాలలో ఉస్మానియా తక్ష్-2022 పేరిట గురువారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత ఓపెన్ హౌజ్ను �
హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత లు అన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, మార్చి 24: తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని కొనేవరకు కేంద్రం మెడలు వంచుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
వంటగ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై అధిక భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనల సెగ తగిలేలా ఆందోళనలు చేపడుతామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.