కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ కళాశాలలో ఉస్మానియా తక్ష్-2022 పేరిట గురువారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత ఓపెన్ హౌజ్ను �
హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత లు అన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, మార్చి 24: తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని కొనేవరకు కేంద్రం మెడలు వంచుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
వంటగ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై అధిక భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనల సెగ తగిలేలా ఆందోళనలు చేపడుతామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పెద్
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనల ఉల్లంఘన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపినా పట్టని నిర్వాహకులు అక్రమ వ్యాపారంతో అమాయకులను బలి తీసుకుంటున్న వైనం సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : గోదాములలో �
‘జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కారులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. రెండు రోజుల కిందట నాం�
ఉచిత శిక్షణలో పరవస్తు ముందడుగు అభినందనీయం ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి సికింద్రాబాద్, మార్చి 23 : ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలపడ�