కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పెద్
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనల ఉల్లంఘన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపినా పట్టని నిర్వాహకులు అక్రమ వ్యాపారంతో అమాయకులను బలి తీసుకుంటున్న వైనం సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : గోదాములలో �
‘జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కారులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. రెండు రోజుల కిందట నాం�
ఉచిత శిక్షణలో పరవస్తు ముందడుగు అభినందనీయం ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి సికింద్రాబాద్, మార్చి 23 : ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలపడ�
కాచిగూడ,మార్చి 23: అంబర్పేట నియోజకవర్గంలో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం కాచిగూడ �
కందుకూరు, మార్చి 23 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మన పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్న�
అప్పా చెరువు వద్ద బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మైలార్దేవ్పల్లి,మార్చి23: చెరువుల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు.బుధవారం మైవలార�
విధిగా సమావేశానికి హాజరు కావాలి మండల సమావేశంలో సభ్యులు మేడ్చల్ రూరల్, మార్చి 23 : అధికారుల తీరు మారాలి.. సహాయకులను పంపకుండా విధిగా మండల సమావేశానికి హాజరు కావాలి.. అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎంపీపీ రజిత
టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం మౌలిక వసతులతో కార్పొరేషన్లో కొత్త పుంతలు హర్షం వ్యక్తం చేస్తున్న కార్పొరేషన్ ప్రజలు జవహర్నగర్, మార్చి 23: జవహర్నగర్ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్